E-Paper
Advertisement
పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

Parliament Canteen: పార్లెమెంటు సమావేశాల్లో నిత్యం సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటారు. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకేతాటి మీదకు వచ్చేస్తారు. మంగళవారం పార్లమెంటు క్యాంటీన్‌‌లో భారీగా సువాసనలు గుబాళించాయి. స్పెషల్ విందుకు 120 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇంతకీ అసలు విషయం మీకు తెలుసా?   పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు పార్లమెంటులో మంగళవారం రాజకీయ చర్చలు-గందరగోళం నడుమ ఒక విలక్షణమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సభ తర్వాత మధ్యాహ్నం చాలామంది ఎంపీలు క్యాంటీన్‌కు వెళ్లారు. […]

మేం కోరేది ఒక్కటే..  ఆ  ఆదేశాలు ఎవరిచ్చారు?- ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంట్ ఆవరణలో నిరసనలు

మేం కోరేది ఒక్కటే.. ఆ ఆదేశాలు ఎవరిచ్చారు?- ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంట్ ఆవరణలో నిరసనలు

Delhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్ షా హౌస్‌లోకి ఎందుకు రావలేదని ప్రశ్నించారు.   పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. […]

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

అక్క‌డ రాహుల్ జెన్‌-జీకి స్నేహ‌మ‌స్త‌మందించాడు. కాక్రోచుల‌తో క‌లిసి ఉద్య‌మాలు నిర్మిద్దాం రండి.. అని పిలుపునిచ్చాడు. ధ‌ర్మేంద్ర రాజీనామా అంశం.. అది జెన్‌-జీ విజ‌య‌మంత్రం అని కీర్తించి అభినందంన‌లు తెలిపి..త‌మ పార్టీ త‌ర‌పున ప్ర‌తిపాద‌న పంప‌గా.. ఇక్క‌డ రేవంత్‌రెడ్డి ఏకంగా వారిని పార్ల‌మెంటుకు పంపే ప్ర‌తిపాద‌నే చేశారు. ఇవాళ హైద‌రాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించిన కాంగ్రెస్‌.. జెన్‌-జీ ఉద్య‌మానికి సంఘీభావం తెలుపుతూనే.. వారు సాధించిన విజ‌యానికి అభినంద‌న‌లు తెలిపింది. ఈ ఉద్య‌మంలో అమ‌రుల‌కు నివాళుల‌ర్పించింది. కేసులు ఎత్తేయాల‌ని ఈ […]

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన
Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?
NDA Strategy: ఢిల్లీ పాలిటిక్స్‌లో జెట్ స్పీడ్ ట్విస్టులు.. ఈ సారీ విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బిల్లు..?
Gas Cylinders Crunch: ఎల్‌పీజీ కొరత.. లోక్‌సభ గేటు వద్ద ఎంపీల నిరసన, చర్చకు పెట్టాలని ఎంపీ కిరణ్ డిమాండ్
Jaya Bachchan Vs Nirmala Sitharaman: ‘మీకు మాత్రమే గొంతు లేదు’.. జయా బచ్చన్ పై సహనం కోల్పోయిన నిర్మలా సీతారామన్
Jagga Reddy: అప్పటికి ఇంకా మోదీ, అమిత్ షా పుట్టనేలేదు.. బీజేపీపై జగ్గారెడ్డి ఆగ్రహం
Congress Protest in Parliament: సత్యమేవ జయతే అంటూ.. పార్లమెంట్‌ వద్ద కాంగ్రెస్ నిరసన
MP Kiran Kumar: ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్‌లో ఎంపీ చామల గళం.. వారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని..?
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం
YS Jagan on Waqf Bill: ఆ బిల్లు విషయంలో జగన్ లాజిక్ ఇదే.. వైసీపీ అవసరం లేదా?
Priyanka Gandhi Parliament: పార్లమెంటులో చర్చలు జరగకుండా బిజేపీ అడ్డుకుంటోంది.. మీడియా ఎదుట ప్రియాంక విమర్శలు

Priyanka Gandhi Parliament: పార్లమెంటులో చర్చలు జరగకుండా బిజేపీ అడ్డుకుంటోంది.. మీడియా ఎదుట ప్రియాంక విమర్శలు

Priyanka Gandhi Parliament| కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తోందనిజజ సరైన చర్చలు జరగకుండా నిరోధిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. బిజేపీ నాయకులు వివిధ వ్యూహాలతో ఏ విధంగానైనా పార్లమెంటు సమావేశాల్లో చర్చలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం పార్లమెంటులో చర్చలను అడ్డుకుంటోందని.. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని ప్రియాంక చెప్పారు. పార్లమెంటులో గత కొన్ని సమావేశాల్లో తాను పాల్గొని చూసింది ఏంటంటే.. ఏ విధంగానైనా […]

Big Stories

Advertisement
×