BigTV English

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. 30 ఏళ్ల శిక్ష తర్వాత జైలు నుంచి నిందితులు విడుదల

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. 30 ఏళ్ల శిక్ష తర్వాత జైలు నుంచి నిందితులు విడుదల


Rajiv Gandhi assassination case Latest News: 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదబరిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు మరో 14 మంది మరణించారు. రాజివ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు శ్రీలంక వాసులు బుధవారం ఉదయం తమ స్వదేశానికి చేరుకున్నారు. మురగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 నవంబర్ లో సుప్రీమ్ కోర్టు విడుదల చేసింది.

వీరు జైలులో సత్ర్పవర్తనతో ఉండడంతో శిక్షా కాలాన్ని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆరోజు రిలీజైన తర్వాత తిరుచాపల్లిలో ఉన్న శరణార్ది శిబిరానికి తరలించారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం వారికి పాస్ పోర్ట్ మంజూరు చేయడంతో.. ఇవాళ లంక రాజధాని కొలంబోకు వెళ్లారు. పోలీసులు బృందం వారని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. చెన్నైలో ఉన్న శ్రీలంక హైకమీషన్ ఆ ముగ్గురికి ట్రావెల్ డాక్యుమెంట్లను అందజేసింది.


Also Read: బీజేపీలో చేరికపై సుమలత క్లారిటీ.. మాండ్యలో కుమారస్వామికి సపోర్ట్..

ఈ కేసులో నిందులుగా ఉన్న వారిలో ఒకరు మరణించారు. నిందుతుల్లోని భారతీయ పౌరురాలు నళినిని వారిలో ఒకరైన మురగన్ ను వివాహం చేసుకున్నారు. ఆమెకు మరణ శిక్ష విధించే సమయంలో గర్భవతి అని తేలడంతో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆమె మరణ శిక్షను రద్దు చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె డాక్టర్.

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×