E-Paper
Advertisement

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. పాఠశాల ప్రాంగణంలోనే

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. పాఠశాల ప్రాంగణంలోనే
Advertisement

Heart Attack: ఇప్పుడున్న రోజుల్లో ఎప్పుడు ఏంజరుగుతుందో అర్ధంకానీ పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి వస్తారన్న నమ్మకం రోజురోజుకి తగ్గిపోతుంది. కాలక్రమేణా వెళ్తున్న మార్గంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ రావడం కామన్ అయిపోయింది. తాజాగా ఎనిమిదేళ్ల బాలిక పాఠశాల ప్రాంగణంలోనే గుండెపోటుతో మరణించింది.

వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో గార్గి అనే విద్యార్ధిని మూడవ తరగతి చదువుతుంది. రోజూవారిలాగే స్కూల్‌కి వచ్చిన బాలిక.. పాఠశాలకు రావడంతోనే ఛాతి నొప్పి అంటూ టీచర్స్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే రిషప్షన్ దగ్గర కుర్చీలో కూర్చున్న గార్గి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గార్గి గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిజానికి బాలిక అవస్థకు గురై.. ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు.. సీసీ కెమరాలో రికార్డయిన వీడియోలో చూడవచ్చు. ఇక గార్గి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి లేవని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Advertisement

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×