E-Paper
Advertisement

Arunachal Pradesh Results 2024: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ..

Arunachal Pradesh Results 2024: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మెజార్టీ మార్క్‌ దాటిన బీజేపీ..
Advertisement

Arunachal Pradesh Assembly Election Results 2024: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 2న ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 60 సీట్లలో 50 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

రాష్ట్రంలోని 24 కేంద్రాల్లో, లోక్‌సభ స్థానాలకు జూన్ 4న 25 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటికే బొమ్‌డిలా, చౌకం, హయూలియాంగ్, ఇటానగర్, ముక్తో, రోయింగ్, సాగలీ, తాలి, సహా 10 స్థానాల్లో విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తాలిహా, జిరో-హపోలి అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 133 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Advertisement

Also Read: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవే..

అసెంబ్లీ ఎన్నికల్లో 82.71 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలకు 77.51 శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుంది. జెడియు 7 స్థానాలు, ఎన్‌పిపి 5, కాంగ్రెస్ 4, పిపిఎ 1 సీటు, స్వతంత్ర అభ్యర్థులు 2 గెలుచుకున్నారు. 60 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 31 సీట్లు అవసరం. అరుణాచల్ ప్రదేశ్ లో మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సీఈవో(ఎన్నికల అధికారి) పవన్ కుమార్ తెలిపారు.

Advertisement

కాగా రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు జూన్ 4న 25 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అయితే 2019 లో కూడా బీజేపీనే ఎక్కువ మెజార్టీ దక్కించుకుంది. రెండు లోక్ సభ స్థానాలు.. 41 అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుంది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×