E-Paper
Advertisement

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..
Advertisement
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast

BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి. గత వారం NIA చేత ఇద్దరు మొబైల్ షాప్ వ్యక్తులను ప్రశ్నించగా సాయి ప్రసాద్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయి ప్రసాద్‌ను ఎన్‌ఐఏ విచారణకు తీసుకువెళ్లింది. గత వారం శివమొగ్గలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి ఓ మొబైల్ స్టోర్‌తో పాటు ఇద్దరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.

Advertisement

మరోవైపు కర్ణాటకలో సాయిప్రసాద్‌ను నిర్బంధించడంపై కాంగ్రెస్‌ బీజేపీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకుడు దినేష్ గుండూరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని కాషాయ మద్దతుదారులు ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు.

కాగా బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.

Tags

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×