E-Paper
Advertisement

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..
Advertisement
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast
BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast

BJP Worker Arrested By NIA In Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ కార్యకర్త సాయిప్రసాద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం వర్గాలు తెలిపాయి. గత వారం NIA చేత ఇద్దరు మొబైల్ షాప్ వ్యక్తులను ప్రశ్నించగా సాయి ప్రసాద్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులతో సాయి ప్రసాద్‌ను ఎన్‌ఐఏ విచారణకు తీసుకువెళ్లింది. గత వారం శివమొగ్గలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి ఓ మొబైల్ స్టోర్‌తో పాటు ఇద్దరు అనుమానితుల ఇళ్లపై దాడులు చేసింది.

Advertisement

మరోవైపు కర్ణాటకలో సాయిప్రసాద్‌ను నిర్బంధించడంపై కాంగ్రెస్‌ బీజేపీపై విరుచుకుపడింది. కాంగ్రెస్ నాయకుడు దినేష్ గుండూరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని కాషాయ మద్దతుదారులు ఇప్పుడు ఏమి చెబుతారని ప్రశ్నించారు.

కాగా బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×