E-Paper
Advertisement

Horrible Accident: 15 పల్టీలు కొట్టిన కారు.. ఒకరు గాల్లోకి ఎగిరి మరీ.. తండ్రి, ఇద్దరు కొడుకులు దుర్మరణం

Horrible Accident: 15 పల్టీలు కొట్టిన కారు.. ఒకరు గాల్లోకి ఎగిరి మరీ.. తండ్రి, ఇద్దరు కొడుకులు దుర్మరణం
Advertisement

Horrible Accident: కర్ణాకటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు వివైడర్‌ను ఢీకొట్టి 15 పల్టీలు కొట్టింది. కారు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

చిత్రదుర్గ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. బెంగళూరు నుండి యాద్గిరి వైపు వెళ్తుండగా బొమ్మక్కనహళ్లి మజీదు ప్రాంతంలో కారు డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ALSO READ: ప్రియుడి కోసం భర్తను చంపేసింది..!

ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలోనే మౌలా అబ్దుల్(35), అతని కొడుకులు రహ్మాన్(15), సమీర్(10) చనిపోయారు. అబ్దుల్ భార్య సలీమా బేగం(31), తల్లి ఫాతిమా(75) తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని బళ్లారిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×