E-Paper
Advertisement

Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

Indigo: ఇండిగో కావాలనే నిర్లక్ష్యం చేసింది.. పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం
Advertisement

Indigo: ఇండిగో విమాన సేవల అంతరాయంతో దేశం వ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. విమానాల రద్దుపై కేంద్రం ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించింది. నిర్వహణ లోపాల కారణంగా వందలాది ఇండిగో విమాన సర్వీసులు రద్దవ్వడంపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది.

పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం

ఇండిగోకు ప్రత్యేక మినహాయింపులపై దుమారం రేగింది. ఇండిగోకు మినహాయింపులు ఇవ్వడంపై పైలట్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలనే ఇండిగో నిర్లక్ష్యం వహించిందని పైలట్స్ అసోసియేషన్ పేర్కొంది. 2024 జనవరిలోనే డీజీసీఏ కొత్త నిబంధనలు ప్రకటించిందని తెలిపింది. అయినా సరిపడా పైలట్లను ఇండిగో ఏర్పాటు చేసుకోలేదని ఆరోపించింది. డీజీసీఏ వారాంతపు విశ్రాంతిని సడలించడం వల్ల పైలట్లకు సరైన విశ్రాంతి ఉండదని పైలట్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. దాని వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిపింది.

Advertisement

 

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×