E-Paper
Advertisement

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..  భయంతో భవనం పైనుంచి దూకిన జనం!
Advertisement

Delhi Factory Fire: ఢిల్లీలోని స్వరూప్ నగర్‌ పరిధిలో ఉన్న గలీ నెం. 2లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖస్రా నెం. 357/58 వద్ద ఉన్న భవనంలో జూడో దుస్తులు, బాక్సింగ్ గ్లోవ్స్ తయారుచేసే ఒక ఫ్యాక్టరీ నడుస్తోంది. అకస్మాత్తుగా ఈ ఫ్యాక్టరీలోని గ్రౌండ్, మొదటి అంతస్తులలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం.

భయాందోళనతో దూకేసిన నివాసితులు

Advertisement

అయితే, ఎదురుగా ఉన్న భవనంలో నివసించే ప్రజలు దట్టమైన పొగ, భయానక మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో కొందరు భవనం పైనుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరూ ప్రమాదం నుండి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది

Also Read: నకిలీ పన్నీర్‌ దందాకు సర్కార్ చెక్.. ఏడాది పాటు అనలాగ్ పన్నీర్‌పై నిషేధం!

Tags

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

Big Stories

Advertisement
×