Pralhad Joshi: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో పెరిగిన ఒత్తిడితో కేంద్ర నిఘా వర్గాలు అందించిన నివేదిక ఆదారంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్టుగా సమాచారం. దంతో కేంద్రంలోని కొంత మంది ప్రభుత్వ పెద్దల సూచలన మేరకు ప్రదాన్ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెదించారు. ప్రస్థుతం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ప్రహ్లాద జోషికి అదనంగా కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నేటి నుండి ప్రహ్లద్ జోషి విద్యాశాఖను పర్యవేక్షించనున్నారు. ప్రస్థుతం కొత్తగా కేంద్రం తత్కాలి విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించే అవకాశం ఉందని కేంద్రంలో సామాచారం. దర్మేధ్రప్రదాన్ రాజీనామాతో విద్యాశాఖ మంత్రి పోస్ట్ కాలీగా ఉండకుండా తాత్కాలిక మంత్రిని నియమించే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read: Sunday Movies in Tv : సండే టీవీ సినిమాల సందడి.. సినీ ప్రియులకు పండగే..!
మరోవైపు ప్రధాన్ రాజీనామాతో గత కొద్ది రోజులుగా నిరసనలతో అట్టుడికిన దిల్లీలో ప్రస్తుతం వాతావరణం శాంతించింది. విద్యార్థులు నిరసనలను విరమించడంతో మెట్రో స్టేషన్లు సైతం తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి కీలక నివేదిక అందినట్టు సమాచారం. ఒక స్పష్టమైన లక్ష్యంతో కాక్రోచ్ జనతా పార్టీ సాగిస్తున్న నిరసనల్లోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్నది ఆ నివేదిక సారాంశమని అధికారులు తెలిపారు.
Also Read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!