E-Paper
Advertisement

Drugs Sized: గుజరాత్ తీరంలో రూ.602 కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్..

Drugs Sized: గుజరాత్ తీరంలో రూ.602  కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్..
Advertisement

Drugs Sized: గుజరాత్‌ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.602 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి భద్రతా దళాలు వారిని అరెస్ట్ చేశాయి.

గుజరాత్ తీరంలో యాంటీ టెర్రరస్ట్ స్క్వాడ్(ఏటిఎస్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిబి)లు సంయుక్తంగా ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పాకిస్తాన్ కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.602 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

గుజరాత్, రాజస్థాన్లలో మియావ్ మియావ్ అని పిలుపబడే నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ ను వారు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారిని ఏటీఎస్, ఎన్సిబి సిబ్బంది అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. పాకిస్థానీలు స్ట్రింగ్ ఆపరేషన్ జరిగే సమయంలో వారి నుంచి తప్పించుకునేందుకు ఏటిఎస్ అధికారులపై తమ పడవను నడపడానికి ప్రయత్నించారు. దీంతో ఏటీఎస్ సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు.

Also Read: Actor Sahil Khan arrest: అడ్డంగా దొరికిపోయిన నటుడు, ఎందుకు?

Advertisement

దీంతో పాకిస్థాన్ డ్రగ్ స్మగ్లర్స్‌ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సంస్థలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×