E-Paper
Advertisement

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..

Earthquake : ఉత్తరాదిలో భూకంపం అలజడి సృష్టించింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జమ్మూకశ్మీర్‌ లోని దోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎర్త్ కేక్ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా రికార్డైంది. ఈ సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో  భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. హస్తినలో 10 సెకన్లపాటు భూమి కంపించింది. చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు కనిపించాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×