E-Paper
Advertisement

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..
Advertisement

Advertisement

Earthquake : ఉత్తరాదిలో భూకంపం అలజడి సృష్టించింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జమ్మూకశ్మీర్‌ లోని దోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎర్త్ కేక్ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా రికార్డైంది. ఈ సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో  భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. హస్తినలో 10 సెకన్లపాటు భూమి కంపించింది. చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు కనిపించాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×