E-Paper
Advertisement

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..

Earthquake : ఉత్తరాదిని వణికించిన భూకంపం.. కశ్మీర్ లో భూకంప కేంద్రం ..
Advertisement

Advertisement

Earthquake : ఉత్తరాదిలో భూకంపం అలజడి సృష్టించింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జమ్మూకశ్మీర్‌ లోని దోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎర్త్ కేక్ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.4గా రికార్డైంది. ఈ సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో  భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. హస్తినలో 10 సెకన్లపాటు భూమి కంపించింది. చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు కనిపించాయి.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×