BigTV English

Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?

Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?

Exit polls : హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌ను నిషేధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్‌ మొదలైంది. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.


నవంబర్‌ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌ 5 సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రింట్‌ మీడియాలో ప్రచురించ వద్దని, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రసారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీపుల్స్‌ యాక్ట్‌ 1951లోని సెక్షన్‌ 126(1)(బీ)ప్రకారం ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు, సర్వేలు మీడియాలో ప్రసారం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తమ ఆదేశాలను అమల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికల ప్రధానాధికారులకు నిర్దేశించింది. మీడియా సంస్థలకు సమాచారం పంపాలని ఆదేశించింది.


Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×