E-Paper
Advertisement

Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?

Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?
Advertisement

Exit polls : హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌ను నిషేధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్‌ మొదలైంది. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

నవంబర్‌ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌ 5 సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రింట్‌ మీడియాలో ప్రచురించ వద్దని, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రసారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీపుల్స్‌ యాక్ట్‌ 1951లోని సెక్షన్‌ 126(1)(బీ)ప్రకారం ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు, సర్వేలు మీడియాలో ప్రసారం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తమ ఆదేశాలను అమల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికల ప్రధానాధికారులకు నిర్దేశించింది. మీడియా సంస్థలకు సమాచారం పంపాలని ఆదేశించింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×