BigTV English

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..
Prakash Raj Latest news

Prakash Raj Latest news(Current news from India):

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు ఈడీ షాక్ తగిలింది. ఓ నగల షాపునకు సంబంధించి రూ.100 కోట్లు పోంజి స్కీమ్‌ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ఈ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు.


తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యుయెలర్స్‌కు ప్రకాశ్‌ రాజ్‌ ప్రచారకర్తగా పనిచేశారు. ఆ సంస్థ పొంజి స్కీమ్‌ ద్వారా అధిక లాభాల ఆశ చూపిందని ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిందని అభియోగాలు నమోదయ్యాయి.

ఈ ఏడాది అక్టోబర్ లో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. సదరు సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ లో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బ్రాంచ్‌లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి.


Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×