BigTV English
Advertisement

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..

Prakash Raj : పోంజి స్కీమ్‌ కేసు.. ప్రకాష్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ..
Prakash Raj Latest news

Prakash Raj Latest news(Current news from India):

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు ఈడీ షాక్ తగిలింది. ఓ నగల షాపునకు సంబంధించి రూ.100 కోట్లు పోంజి స్కీమ్‌ కేసు విచారణను ఈడీ చేపట్టింది. ఈ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు.


తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యుయెలర్స్‌కు ప్రకాశ్‌ రాజ్‌ ప్రచారకర్తగా పనిచేశారు. ఆ సంస్థ పొంజి స్కీమ్‌ ద్వారా అధిక లాభాల ఆశ చూపిందని ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసిందని అభియోగాలు నమోదయ్యాయి.

ఈ ఏడాది అక్టోబర్ లో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. సదరు సంస్థ యజమాని మదన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ లో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. అలాగే చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్‌ జ్యుయెలర్స్‌ బ్రాంచ్‌లు, యజమానుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ అయ్యాయి.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×