E-Paper
Advertisement

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter(Today news Telugu) : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ వైపు ఉన్న కాంకేర్ బోర్డర్ కర్రెగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు.. తుపాకులు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..

18 రోజుల వ్యవధిలో 21 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారు. మార్చి 19న ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసులు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మార్చి 27న బీజాపూర్ – సుక్మా సరిహద్దు ప్రాంతమైన బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపుర్ భట్టి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఏప్రిల్ 2న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×