BigTV English
Advertisement

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter


Chhattisgarh Encounter(Today news Telugu) : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ వైపు ఉన్న కాంకేర్ బోర్డర్ కర్రెగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు.. తుపాకులు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..


18 రోజుల వ్యవధిలో 21 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారు. మార్చి 19న ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసులు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మార్చి 27న బీజాపూర్ – సుక్మా సరిహద్దు ప్రాంతమైన బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపుర్ భట్టి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఏప్రిల్ 2న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×