BigTV English

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Indian Student Died in America


Indian Student Died in America(Telugu news headlines today): అమెరికాలో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. కారణం ఏదైనా అక్కడ మరణిస్తున్న ఇండియా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు న్యూయార్క్ లోని భారత్ కాన్సులేట్ వెల్లడించింది. ఓహియోలో ఉంటున్న గద్దె ఉమా సత్యసాయి అకాల మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి.. అతని మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : మరోసారి రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్


ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడ ఉంటున్న భారత విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మరో విద్యార్థి మరణించడం మరింత ఆందోళనకు దారితీసింది. ఉమా సత్యసాయి అకాలమరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే హైదరాబాద్ కు చెందిన పాతికేళ్ల మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే విద్యార్థి మిస్సవ్వడం అతని కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నీల్ ఆచార్య, వివేక్ సైనీల ఘటనలు మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×