E-Paper
Advertisement

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..
Advertisement
Firing in Mumbai Jaipur Express

Firing in Mumbai Jaipur Express(Breaking news of today in India) : జైపూర్ -ముంబై ఎక్సెప్రెస్ లో కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. B-5 కోచ్ లో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్ఫీఎస్ ఏఎస్ఐ సహా నలుగురు మృతిచెందారు. మహారాష్ట్రలోని దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

నిందితుడు చేతన్ కాల్పులు జరిపిన వెంటనే ట్రైన్ నుంచి దూకేశాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

Advertisement

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పుడు ట్రైన్ లో కాల్పులు జరగడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలతో రైలు ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×