BigTV English

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..
Firing in Mumbai Jaipur Express

Firing in Mumbai Jaipur Express(Breaking news of today in India) : జైపూర్ -ముంబై ఎక్సెప్రెస్ లో కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. B-5 కోచ్ లో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్ఫీఎస్ ఏఎస్ఐ సహా నలుగురు మృతిచెందారు. మహారాష్ట్రలోని దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


నిందితుడు చేతన్ కాల్పులు జరిపిన వెంటనే ట్రైన్ నుంచి దూకేశాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పుడు ట్రైన్ లో కాల్పులు జరగడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలతో రైలు ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×