BigTV English

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..
Firing in Mumbai Jaipur Express

Firing in Mumbai Jaipur Express(Breaking news of today in India) : జైపూర్ -ముంబై ఎక్సెప్రెస్ లో కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. B-5 కోచ్ లో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్ఫీఎస్ ఏఎస్ఐ సహా నలుగురు మృతిచెందారు. మహారాష్ట్రలోని దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


నిందితుడు చేతన్ కాల్పులు జరిపిన వెంటనే ట్రైన్ నుంచి దూకేశాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పుడు ట్రైన్ లో కాల్పులు జరగడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలతో రైలు ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×