E-Paper
Advertisement

Nagpur Temperature: నాగ్‌పుర్‌ ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ క్లారిటీ

Nagpur Temperature: నాగ్‌పుర్‌ ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ క్లారిటీ
Advertisement

Nagpur Temperature: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ లో శుక్రవారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు రీసెర్చ్ చేసి అది నిజం కాదని తేల్చి చెప్పారు.

ఉష్ణోగ్రత నమోదు కావడంతో సెన్సార్ సరిగా పనిచేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే నాగ్ పూర్ లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ లను ఏర్పాటు చేసింది. అయితే అందులోని రెండు అసాధారణ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. సోనేగానంలోని ఏడబ్ల్యూఎస్ స్టేషన్ లో ఉష్ణోగ్రత 56 డిగ్రీలు నమోదవగా ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం, చేతులు జోడించి సీఎం అభ్యర్థన, ఆపై కోర్టుకు

మిగతా రెండు స్టేషన్లలో మాత్రం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే సైట్ పరిస్థితులు, సెన్సార్ కవచాలు వంటివి దెబ్బతినడంతో పాటు వివిధ కారణాల వల్ల ఆటోమేటిక్ సిస్టమ్ తప్పు రీడింగ్ చూపించవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రత నాగ్ పుర్ లో నమోదైందన్న వార్త దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×