BigTV English

Railwayline: ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే రైల్వే ట్రాక్.. అద్దె కడుతున్న ఇండియన్ రైల్వేస్

Railwayline: ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే  రైల్వే ట్రాక్.. అద్దె కడుతున్న ఇండియన్ రైల్వేస్

Railwayline: బ్రిటీషర్లు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాక రైల్వేలైన్లన్నీ భారత్ ఆధీనంలోకి వచ్చాయి. కానీ ఒక్క లైన్ మాత్రం ఇంకా బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. ఇప్పటికీ ఆ లైన్‌లో రైళ్లను నడిపింనందుకుగానూ ఇండియన్ రైల్వే బ్రిటిషర్లకు అద్దె చెల్లిస్తోంది.


అదే మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్యగల రైల్వే లైన్. 1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఆధికారులు ఈ లైనును మర్చిపోయారు. దీంతో ఆ లైన్ ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. అందుకే ప్రతిఏటా ఇండియన్ రైల్వేస్ బ్రిటీషర్లకు రూ. కోటి అద్దె కడుతోంది.

యావత్మాల్ స్టేషన్ నుంచి ముర్తిజాపుర్ స్టేషన్‌కు ప్రయాణించేందుకు 20 గంటల సమయం పడుతుంది. టికెట్ ధర రూ. 150. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని పేదలకు ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ లైన్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


Tags

Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×