BigTV English

Railwayline: ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే రైల్వే ట్రాక్.. అద్దె కడుతున్న ఇండియన్ రైల్వేస్

Railwayline: ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే  రైల్వే ట్రాక్.. అద్దె కడుతున్న ఇండియన్ రైల్వేస్

Railwayline: బ్రిటీషర్లు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాక రైల్వేలైన్లన్నీ భారత్ ఆధీనంలోకి వచ్చాయి. కానీ ఒక్క లైన్ మాత్రం ఇంకా బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. ఇప్పటికీ ఆ లైన్‌లో రైళ్లను నడిపింనందుకుగానూ ఇండియన్ రైల్వే బ్రిటిషర్లకు అద్దె చెల్లిస్తోంది.


అదే మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్యగల రైల్వే లైన్. 1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఆధికారులు ఈ లైనును మర్చిపోయారు. దీంతో ఆ లైన్ ఇప్పటికీ బ్రిటీషర్ల ఆధీనంలోనే ఉంది. అందుకే ప్రతిఏటా ఇండియన్ రైల్వేస్ బ్రిటీషర్లకు రూ. కోటి అద్దె కడుతోంది.

యావత్మాల్ స్టేషన్ నుంచి ముర్తిజాపుర్ స్టేషన్‌కు ప్రయాణించేందుకు 20 గంటల సమయం పడుతుంది. టికెట్ ధర రూ. 150. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని పేదలకు ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ లైన్‌ను బ్రాడ్ గేజ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×