BigTV English

JPC Committee: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకు చోటు

JPC Committee: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకు చోటు
Advertisement

JPC Committee: వక్ఫ్ చట్టం కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్రం ఒక్క అడుగు వెనక్కు వేసింది. గురువారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జేపీసి ఏర్పాటుపై సభలోని అన్ని పార్టీల నేతలతోనూ మాట్లాడనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.


Also Read: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

కాగా, 31 మంది సభ్యులతో జేపీసిని ఏర్పాటు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు కల్పించింది. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయగా, లోక్ సభ్ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందికి అవకాశం కల్పించారు. అందులో తెలంగాణ నుంచి ఎంపీలు అసదుద్దీన్, డీకే అరణకు చోటు దక్కింది. అదేవిధంగా ఏపీ నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది.


 

Related News

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Supreme Court: దీపావళి బాణాసంచా పేలుళ్ల పై.. సుప్రీం రూల్స్

Big Stories

×