E-Paper
Advertisement

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ

Crime News: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి చంపిన దొంగ
Advertisement

Advertisement

Crime News: నిజామాబాద్‌లో CCS కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్ ప్రమోద్‌కు పై అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ఛైన్ స్నాచింగ్ అయిన రియాజ్ అనే వ్యక్తిని తీసుకొని రావడానికి వెళ్లాడు. ఎంక్వైరీ చేసి బైక్ పైన పీఎస్‌కు తీసుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రియాజ్ వెనక నుండి కత్తితో ప్రమోద్ చాతిలో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను  స్థానికులు హాస్పిటల్‌కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రమోద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×