BigTV English

Lok Sabha Elections 2024 Highlights: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?

Lok Sabha Elections 2024 Highlights: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?

Voting Percentage in Lok Sabha Elections 2024 Highlights: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఓటింగ్ జరగుతుంది. ఇందులో అధికార YSRCP, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి, BJP, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని TDP, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని NDA మధ్య ముక్కోణపు పోటీ ఉంది.


ఒడిశాలోని 28 శాసనసభ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం ప్రకారం 4వ దశలో జరిగే ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/యూటీల నుంచి మొత్తం 1,717 మంది అభ్యర్థులు భవితవ్యం తేల్చుకోనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో 40.32 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాల్లోని పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.


Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ

  • ఆంధ్రప్రదేశ్: 40.26%
  • బీహార్: 34.44%
  • జమ్మూ కాశ్మీర్: 23.57%
  • జార్ఖండ్: 43.80%
  • మధ్యప్రదేశ్: 48.52%
  • మహారాష్ట్ర: 30.85%
  • ఒడిశా: 39.30%
  • తెలంగాణ: 40.38%
  • ఉత్తరప్రదేశ్: 39.68%
  • పశ్చిమ బెంగాల్: 51.87%

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×