E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?

Lok Sabha Elections 2024 Highlights: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?

Voting Percentage in Lok Sabha Elections 2024 Highlights: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఓటింగ్ జరగుతుంది. ఇందులో అధికార YSRCP, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి, BJP, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని TDP, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని NDA మధ్య ముక్కోణపు పోటీ ఉంది.

ఒడిశాలోని 28 శాసనసభ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం ప్రకారం 4వ దశలో జరిగే ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/యూటీల నుంచి మొత్తం 1,717 మంది అభ్యర్థులు భవితవ్యం తేల్చుకోనున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో 40.32 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాల్లోని పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ

  • ఆంధ్రప్రదేశ్: 40.26%
  • బీహార్: 34.44%
  • జమ్మూ కాశ్మీర్: 23.57%
  • జార్ఖండ్: 43.80%
  • మధ్యప్రదేశ్: 48.52%
  • మహారాష్ట్ర: 30.85%
  • ఒడిశా: 39.30%
  • తెలంగాణ: 40.38%
  • ఉత్తరప్రదేశ్: 39.68%
  • పశ్చిమ బెంగాల్: 51.87%

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×