E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?

Lok Sabha Elections 2024 Highlights: మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో ఓటింగ్ శాతం ఎంతంటే..?
Advertisement

Voting Percentage in Lok Sabha Elections 2024 Highlights: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 96 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఓటింగ్ జరగుతుంది. ఇందులో అధికార YSRCP, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి, BJP, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని TDP, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని NDA మధ్య ముక్కోణపు పోటీ ఉంది.

ఒడిశాలోని 28 శాసనసభ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల సంఘం ప్రకారం 4వ దశలో జరిగే ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/యూటీల నుంచి మొత్తం 1,717 మంది అభ్యర్థులు భవితవ్యం తేల్చుకోనున్నారు.

Advertisement

మధ్యాహ్నం ఒంటి గంట వరకు దేశంలో 40.32 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాల్లోని పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: MK Meena on polling percentage: పోలింగ్ శాతం పెరిగిందన్న మీనా, అది పాజిటివ్ అన్న వైసీపీ

  • ఆంధ్రప్రదేశ్: 40.26%
  • బీహార్: 34.44%
  • జమ్మూ కాశ్మీర్: 23.57%
  • జార్ఖండ్: 43.80%
  • మధ్యప్రదేశ్: 48.52%
  • మహారాష్ట్ర: 30.85%
  • ఒడిశా: 39.30%
  • తెలంగాణ: 40.38%
  • ఉత్తరప్రదేశ్: 39.68%
  • పశ్చిమ బెంగాల్: 51.87%

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×