E-Paper
Advertisement

PM Modi in Patna Sahib: గురుద్వారకు మోదీ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని

PM Modi in Patna Sahib: గురుద్వారకు మోదీ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
Advertisement

Lok Sabha Elections 2024: బిహార్ గురుద్వారలో ప్రధాని మోదీ సేవ చేశారు. భక్తులకు లంగర్ ను స్వయంగా వడ్డించారు. బిహార్ లో మోదీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాట్నాలోని తాకత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ గురుద్వారను సందర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రధాని మోదీ పాట్నాలోని తాఖత్ శ్రీ హరిమందిన్ జీ పట్నా సాహిబ్ ను దర్శించుకున్నారు. గురుద్వారలో  ఆయన సేవ చేశారు. అనంతరం వంటశాలకు వెళ్లి రోటీలు తయారు చేసి.. గరిట తిప్పారు. ఆయనే స్వయంగా అక్కడకు వచ్చిన భక్తులకు వడ్డించారు. మోదీ రాక సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

18 శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ తాకత్ శ్రీ హరిమందిన్ జీ పట్నా సాహిబ్ గురుద్వారను నిర్మించారు. గురుగోబింద్ పుట్టిన ఊరు ఇదే. ఈయన సిక్కు గురువుల్లో పదవ వ్యక్తి అని చెబుతారు. పాట్నాలో 1966 లో గురు గోబింద్ జన్మించారు. ఆయన తొలి రోజులు ఇక్కడే గడిపారు. తర్వాత ఆనంద్ సాహిబ్ కు వెళ్లారు.

Also Read: ఈ నెల 14న మోదీ నామినేషన్.. భారీగా నేతల ఏర్పాట్లు

Advertisement

ఆదివారం బిహార్ చేరుకున్న ప్రధాని నిన్న రాత్రి పాట్నాలో రోడ్ షో నిర్వహించారు. బీహార్ లో రోడ్ షో నిర్వహించిన మొదటి ప్రధాని.. మోదీ కావడం విశేషం. ఈ రోజు కూడా మోదీ పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మజీపుర్, ముజఫర్ పుర్, సరష్ జిల్లాలో ఎన్డీయె అభ్యర్థుల తరపున ప్రచారం చేయన్నారు. ఇక ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేయనున్న మోదీ మంగళవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూన్ 1 న  వారణాసిలో పోలింగ్ జరగనుంది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×