BigTV English

Karnataka Politics : మాండ్య అంటే ఇండియా.. మహాకుంభమేళా నిర్వహిస్తాం : సీఎం బసవరాజు బొమ్మై

Karnataka Politics : మాండ్య అంటే ఇండియా.. మహాకుంభమేళా నిర్వహిస్తాం : సీఎం బసవరాజు బొమ్మై

Karnataka Politics : కర్నాటకలోని మాండ్య జిల్లాలో త్రివేణి సంగమంలో మహాకుంభమేళా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హామీ ఇచ్చారు. మాండ్య అంటే ఇండియా అని ప్రతీ ఒక్కరూ గుర్తు చేస్తుంటారు. మాండ్య జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు సీఎం. ఆదివారం కుంభమేళా ముగింపు కార్యక్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో పాటు, నిర్మలానందనాధ స్వామి, శివరాత్రి దేశికేంద్ర స్వామి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాండ్యలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. పంట నష్టపోయిన రైతులకు రెండు నెలల్లో రెండున్నర కోట్ల పరిహారాన్ని అందిచినట్లు చెప్పారు. బెంగళూరు – మైసూరు రహదారుల సమస్యలను ఇంజనీర్లతో మాట్లాడి పరిష్కరించే పనిలో ఉన్నట్లు చెప్పారు. మళవల్లిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యలకు రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించండతోపాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం బసవరాజు బొమ్మై.


Related News

TVK Vijay: సింగిల్ సింహం.. విజయ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారా?

TVK Maanadu: అడవికి రాజు ఒక్కడే, విజయ్ స్పీచ్ పవన్ కళ్యాణ్ కి సెటైరా.?

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

PM Removal Bill: బాబు-నితీష్‌ కట్టడికి ఆ బిల్లు.. కాంగ్రెస్ ఆరోపణలు, ఇరకాటంలో బీజేపీ

Online Games Bill: ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం.. అలా చేస్తే కోటి రూపాయల జరిమానా

Mumbai floods: ముంబై అల్లకల్లోలం.. మునిగిన అండర్ గ్రౌండ్ మెట్రో..!

Big Stories

×