BigTV English
Advertisement

Karnataka Politics : మాండ్య అంటే ఇండియా.. మహాకుంభమేళా నిర్వహిస్తాం : సీఎం బసవరాజు బొమ్మై

Karnataka Politics : మాండ్య అంటే ఇండియా.. మహాకుంభమేళా నిర్వహిస్తాం : సీఎం బసవరాజు బొమ్మై

Karnataka Politics : కర్నాటకలోని మాండ్య జిల్లాలో త్రివేణి సంగమంలో మహాకుంభమేళా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హామీ ఇచ్చారు. మాండ్య అంటే ఇండియా అని ప్రతీ ఒక్కరూ గుర్తు చేస్తుంటారు. మాండ్య జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు సీఎం. ఆదివారం కుంభమేళా ముగింపు కార్యక్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో పాటు, నిర్మలానందనాధ స్వామి, శివరాత్రి దేశికేంద్ర స్వామి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాండ్యలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. పంట నష్టపోయిన రైతులకు రెండు నెలల్లో రెండున్నర కోట్ల పరిహారాన్ని అందిచినట్లు చెప్పారు. బెంగళూరు – మైసూరు రహదారుల సమస్యలను ఇంజనీర్లతో మాట్లాడి పరిష్కరించే పనిలో ఉన్నట్లు చెప్పారు. మళవల్లిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యలకు రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించండతోపాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం బసవరాజు బొమ్మై.


Related News

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాష్ట్రాల సీఎస్‌లు

Anil Ambani: అనిల్ అంబానికి బిగ్ షాక్.. రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, సీబీఐ

Bihar Elections: చెరువులో ఈత కొడుతూ.. చేపలు పడుతూ.. రాహుల్ గాంధీ ప్రచారం!

Perplexity: చాలా మందికి తెలియని రాజకీయ నాయకుల “గుట్టును” బయటపెట్టబోతున్న పెర్‌ప్లెక్సిటీ AI

Student Jumps from 4th floor: స్కూల్‌‌లో 4వ అంతస్తు నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని మృతి…

Big Stories

×