BigTV English
Advertisement

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ

Pm Modi: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హాయుతి కూట‌మి విజ‌యం సాధించింది. మొత్తం 288 స్థానాల‌కు 224 స్థానాల్లో గెలిచి సీఎం సీటును కైవ‌సం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌హాయుతిలోని పార్టీల నేత‌లు విజ‌యంపై స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌, కేంద్ర హోం మంత్రి స్పందించ‌గా తాజాగా సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్ర‌ధాని మోడీ స్పందించారు. అభివృద్ధి, సుప‌రిపాల‌న గెలిచాయని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. క‌లిసి క‌ట్టుగా మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించగ‌ల‌మ‌ని పేర్కొన్నారు.


Also read: 2023లోనే షూటింగ్ అయిపోయింది.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక మోహన్

చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించిన మ‌హారాష్ట్ర ఓట‌ర్లు ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌త‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. మ‌హారాష్ట్ర అభ్య‌న్న‌తిని మ‌హాయుతి కృషి చేస్తుస్తుంద‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల విజ‌యంతో బీజేపీలో మ‌రింత జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయ‌కులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. కేవ‌లం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయ‌కులు కార్యాల‌యాల్లో సంబురాలు జ‌రుపుకుంటున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లో బీజేపీ ఢిల్లీలో విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హిస్తోంది. ఈ విజ‌యోత్స‌వ ర్యాలీలో ప్ర‌ధానీ మోడీ సైతం పాల్ప‌న‌నున్నారు.


Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×