E-Paper
Advertisement

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ
Advertisement

Pm Modi: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హాయుతి కూట‌మి విజ‌యం సాధించింది. మొత్తం 288 స్థానాల‌కు 224 స్థానాల్లో గెలిచి సీఎం సీటును కైవ‌సం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌హాయుతిలోని పార్టీల నేత‌లు విజ‌యంపై స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌, కేంద్ర హోం మంత్రి స్పందించ‌గా తాజాగా సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్ర‌ధాని మోడీ స్పందించారు. అభివృద్ధి, సుప‌రిపాల‌న గెలిచాయని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. క‌లిసి క‌ట్టుగా మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించగ‌ల‌మ‌ని పేర్కొన్నారు.

Also read: 2023లోనే షూటింగ్ అయిపోయింది.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక మోహన్

Advertisement

చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించిన మ‌హారాష్ట్ర ఓట‌ర్లు ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌త‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. మ‌హారాష్ట్ర అభ్య‌న్న‌తిని మ‌హాయుతి కృషి చేస్తుస్తుంద‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల విజ‌యంతో బీజేపీలో మ‌రింత జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయ‌కులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. కేవ‌లం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయ‌కులు కార్యాల‌యాల్లో సంబురాలు జ‌రుపుకుంటున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లో బీజేపీ ఢిల్లీలో విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హిస్తోంది. ఈ విజ‌యోత్స‌వ ర్యాలీలో ప్ర‌ధానీ మోడీ సైతం పాల్ప‌న‌నున్నారు.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×