E-Paper
Advertisement

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ

Pm Modi: ఇది చారిత్ర‌క విజ‌యం.. మ‌హా ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ
Advertisement

Pm Modi: మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హాయుతి కూట‌మి విజ‌యం సాధించింది. మొత్తం 288 స్థానాల‌కు 224 స్థానాల్లో గెలిచి సీఎం సీటును కైవ‌సం చేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌హాయుతిలోని పార్టీల నేత‌లు విజ‌యంపై స్పందిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ నేత‌, కేంద్ర హోం మంత్రి స్పందించ‌గా తాజాగా సోష‌ల్ మీడియా వేధిక‌గా ప్ర‌ధాని మోడీ స్పందించారు. అభివృద్ధి, సుప‌రిపాల‌న గెలిచాయని మోడీ అభిప్రాయ‌ప‌డ్డారు. క‌లిసి క‌ట్టుగా మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించగ‌ల‌మ‌ని పేర్కొన్నారు.

Also read: 2023లోనే షూటింగ్ అయిపోయింది.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక మోహన్

Advertisement

చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించిన మ‌హారాష్ట్ర ఓట‌ర్లు ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌త‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలిపారు. మ‌హారాష్ట్ర అభ్య‌న్న‌తిని మ‌హాయుతి కృషి చేస్తుస్తుంద‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల విజ‌యంతో బీజేపీలో మ‌రింత జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయ‌కులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. కేవ‌లం ఆ రాష్ట్రంలోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ నాయ‌కులు కార్యాల‌యాల్లో సంబురాలు జ‌రుపుకుంటున్నారు. మ‌రికొద్దిసేప‌ట్లో బీజేపీ ఢిల్లీలో విజ‌యోత్స‌వ ర్యాలీ నిర్వ‌హిస్తోంది. ఈ విజ‌యోత్స‌వ ర్యాలీలో ప్ర‌ధానీ మోడీ సైతం పాల్ప‌న‌నున్నారు.

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×