BigTV English
Betting Apps : రుణ, బెట్టింగ్ యాప్ లపై నిషేధం.. కేంద్రం ఆదేశం..
Vinod Kambli: చిక్కుల్లో వినోద్ కాంబ్లీ.. ముంబైలో కేసు నమోదు
Pervez Musharraf : కార్గిల్ కుట్రదారుగా మారి.. ప్రధానినే దించి… ముషారఫ్ ప్రస్థానం సాగిందిలా..
Aaditya Thackeray: నాపై పోటీ చెయ్.. షిండేకు ఆదిత్య ఠాక్రే సవాల్
AGNIVEER: అగ్నివీరుల నియామక ప్రక్రియలో మార్పు
Bill Gates: చెఫ్‌గా మారిన బిల్‌గేట్స్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?
USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది
Child: పొట్ట చుట్టూ 51 వాతలు.. నాటు వైద్యానికి 3 నెలల చిన్నారి బలి
Transgender couple: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender couple: పేరెంట్స్ కాబోతున్న ట్రాన్స్‌జెండర్ కపుల్స్

Transgender couple: దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీగా మారిన ఓ పురుషుడు బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ జంట జాహద్, జియాలు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్లు జియా, జహద్ మూడేళ్లుగా కలిసి జీవనం సాగిస్తున్నారు. పురుషుడుగా జన్మించిన జియా లింగమార్పిడి చేయించుకొని స్త్రీగా మారారు. ఈక్రమంలో జియా గర్భం దాల్చారు. దీంతో జహద్ పురుషుడిగా మారే చికిత్సను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం కడుపులో బిడ్డ […]

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Supreme Court: ప్రధాని నరేంద్రమోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. 2022లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల ఆధారంగా బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే కేంద్రం ఆ డాక్యుమెంటరీని నిషేధించడం, దానికి సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేయడాన్ని నిషేధిస్తూ.. సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు అది రాజ్యాంగవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఆ పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం […]

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన.. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు పట్టు..

Parliament : అదానీ గ్రూప్‌ వ్యవహారంపై రెండోరోజు పార్లమెంట్‌ రడగ కొనసాగింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌సంస్థ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ ఆధ్వర్యంలోని […]

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: అయోధ్య రామజన్మభూమి ఆలయానికి బాంబు బెదిరింపు.. హై అలర్ట్

Ayodhya: యూపీలోని అయోధ్యలో రామజన్మభూమి కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి అయోధ్యలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి రామజన్మభూమి కాంప్లెక్స్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యలోని రాంలాలా సదన్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌కు ఈ ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మరికొన్ని గంటల్లో శ్రీరామజన్మభూమి కాంప్లెక్స్‌ను బాంబుతో పేల్చేస్తామని […]

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
Delhi: లిక్కర్ స్కాంలో మళ్లీ కవిత పేరు.. ఈసారి ఏకంగా సీఎంకే ఉచ్చు?

Big Stories

×