E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
RamMandir Telecast | రామమందిర ప్రత్యక్ష ప్రసారాలపై.. తమిళనాడు Vs సీతారామన్!
Afghanistan Plane Crash | ‘ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిన భారత విమానం’.. క్లారిటీ ఇచ్చిన ఇండియా!
Modi’s Ayodhya trap : కాంగ్రెస్ మరోసారి మోదీ ఉచ్చులో పడుతోందా..?
Hand transplant : హరియాణాలో అరుదైన ఘనత..  శస్త్రచికిత్స చేసి చేతులను అమర్చిన వైద్యులు..
Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!
PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : మూడు ఈశాన్య రాష్ట్రాల ఆవిర్భావ దినం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ..

PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్‌, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్‌ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్‌ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.

Ayodhya : జోరందుకున్న టూరిజం.. అయోధ్యలో ఒక్క హూటల్‌ రూం ధర లక్ష..!

Ayodhya : జోరందుకున్న టూరిజం.. అయోధ్యలో ఒక్క హూటల్‌ రూం ధర లక్ష..!

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు పూర్తి ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ఆలయాన్ని సర్వంగాసుందరంగా తీర్చి దిద్దారు. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్‌ ముఖ్యఅతిధితులుగా పాల్లొననున్నారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Goa : భార్యను హత్య చేసిన భర్త.. ఆపై ఏం చేశాడంటే?
West Bengal : ఓ చేనేతకారుడి ఏడాది కష్టం.. చీరపై రామాయణ చరిత్ర..
Seema Haider : మతం మారిన పాకిస్తాన్ యువతి.. సీమా హైదర్ నోట శ్రీరాముని పాట..
Murder : ఢిల్లీలో దారుణం..  డబ్బులు కోసం బామ్మను హత్య చేసిన మనవడు..
Sana Javed :  షోయబ్ మాలిక్ మూడో భార్య ఎవరో తెలుసా?.. సానియా మీర్జా సవతి గురించి ఆసక్తికర విషయాలు!
Myanmar | భారత్‌ భూభాగంపై 600 మయన్మార్‌ సైనికులు.. చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన మిజోరం!
Ayodhya: ప్రపంచంలో అతి పెద్ద తాళం.. రామ మందిరానికి కానుక..

Big Stories

×