BigTV English
Tunisha Suicide : తునిషా ఆత్మహత్య కేసు.. నటుడు షీజన్‌ అరెస్టు..!
India Corona : అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ..

India Corona : అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ..

India Corona : చైనా సహా పలు దేశాల్లో కోవిడ్-19 మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. ఇన్ఫెక్షన్లు పెరగకుండా నిరోధించేందుకు నిఘా పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో దీటుగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెడికల్ ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. క్రమబద్ధంగా, నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. కోవిడ్ నిరోధక మార్గదర్శకాలు ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ, […]

Kamal Haasan : నా పోరాటం, నా పొలిటికల్ కెరీర్ అంతా దేశం కోసమే : కమల్ హాసన్
Kanpur : బయటి నుంచి సొరంగం తవ్వి.. బ్యాంకులో బంగారం చోరీ..
Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ ఆలయాలు, దర్గాలను దర్శించుకున్నారు. తొలుత ఢిల్లీలోని రామ్‌ దర్భార్‌ మందిరంలోకి వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు.. రాహుల్‌గాంధీకి పూలమాలలతో సత్కరించారు. పూజల్లో రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం హజ్రత్‌ నిజాముద్దీన్ దర్గాను..రాహుల్‌గాంధీ దర్శించుకున్నారు. చాదర్‌ వేసి… ప్రార్థనల్లో పాల్గొన్నారు.రాహుల్‌గాంధీకి ముస్లిం పెద్దలు, […]

Indigo Ticket: 2వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపర్ ఆఫర్..
Corona: సోనూసూద్ మళ్లీ వచ్చేశాడు.. నెంబర్ కూడా ఇచ్చేశాడు..
Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారత్‌లో భయానకమైన కోవిడ్ పరిస్థితులు వచ్చే అవకాశం లేదని, కాబట్టి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని దేశంలోని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిస్థితులు కూడా రాకపోవచ్చని అన్నారు. భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగింది గనుక గతంలోలాగా తీవ్ర పరిణామాలు ఎదురుకాకపోవచ్చని అన్నారు. ఏయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయి కాబట్టి […]

Covid: ఎయిర్ పోర్టుల్లో కొవిడ్ టెస్టులు.. విదేశీ ప్యాసింజర్లకు కఠిన నిబంధనలు
Rahul Gandhi: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. రాహుల్ ను కేంద్రం అడ్డుకునేనా?
Bank Theft: బ్యాంక్ స్ట్రాంగ్‌రూంలో సొరంగం తవ్వి.. 1.8 కేజీల బంగారం చోరీ
Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..
Railway Coach Factory : తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేం : కేంద్రం
Coronavirus : ఒకరి నుంచి పది మందికి వ్యాపిస్తుంది : ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి..

Big Stories

×