E-Paper
Bengaluru News: కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం, డీకే వైపు 80 మంది, సాయంత్రానికి హస్తినకు

Bengaluru News: కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం, డీకే వైపు 80 మంది, సాయంత్రానికి హస్తినకు

Advertisement Bengaluru News: కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్  పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం కర్ణాటక పాలక పక్షంలో నెలకొన్న రాజకీయ వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. పార్టీ హైకమాండ్ పిలుపు కోసం సీఎం సిద్ధరామయ్య- […]

Karnataka CM Seat Tussle: కర్ణాటకలో సీఎం కోసం సీటు కుస్తీ.. దిల్లీకి చేరిన పంచాయితీ
Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా
Aadhaar News: సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత ఉందా?
Constitution Day: తెలుగుతో సహా 9 భాషల్లో రాజ్యాంగం.. డిజిటల్ కాపీ రిలీజ్ చేసిన రాష్ట్రపతి
Delhi Blast Case: ఢిల్లీ పేలుడు ఘటనలో మరొకరు అరెస్ట్.. ఉమర్‌తో ఎలాంటి సంబంధం ఉందంటే..!
Bastar Mining Mafia: మైనింగ్ కోసమే హిడ్మా ఎన్ కౌంటర్? బయటపడ్డ షాకింగ్ వీడియో
PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

Advertisement PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రస్తుతం బాధల నుంచి ఉపశమనం లభించిందన్నారు. ఈ జెండా రాముడి ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని, సత్యం-ధర్మం విజయానికి ప్రతీక అని అన్నారు.పేదరికం, కష్టాలు, ఏ విధమైన వివక్షత లేని సమాజాన్ని నిర్మించడానికి ఇదొక జ్ఞాపికగా పని చేస్తుందన్నారు. మంగళవారం అయోధ్యలోని రామ మందిర్‌లో ధ్వజరాహణ కార్యక్రమం తర్వాత కాషాయి జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, 500 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారమైందన్నారు. […]

Karreguttalu: కర్రెగుట్టలను హస్తగతం చేసుకున్న CRPF
Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Advertisement Ayodhya Ram Temple: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో శ్రీరామ్ ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడు కొలువైన ఈ ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గర్భగుడిపై కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయని చెప్పడానికి గుర్తుగా ధ్వజారోహణం జరిగింది. అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణ అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం పూర్తి అయ్యిందనే సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఉదయం 11.55 గంటలకు శుభ […]

Delhi Air Pollution: గ్యాస్ ఛాంబర్లా మారిపోయిన ఢిల్లీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Karnataka CM Seat: కర్ణాటకలో కుర్చీలాట.. సీఎం పదవి కోసం సిద్ధూ వర్సెస్ డీకే.. హైకమాండ్ తో మంతనాలు
Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం

Big Stories

×