E-Paper
Modi – Putin: ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ.. పుతిన్‌కు ప్రధాని మోదీ ఆలింగనం
UAE Big Ticket: సౌదీలో రూ.61 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు.. ఆ టికెట్ మనం కొనచ్చా?
Central Govt: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. 87 ఫేక్ లోన్ యాప్స్ బ్యాన్
Bijapur Encounter: బీజాపూర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. 18కి చేరిన మృతులు
Delhi News: వార్తల్లో రేణుకా చౌదరి.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు? మేటర్.. ఆ విషయంపై
Wedding Dinner Fight: చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్-ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?
Delhi News: ఢిల్లీకి  రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఐదంచెల భద్రత, ప్రధాని మోదీతో రాత్రికి విందు

Delhi News: ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఐదంచెల భద్రత, ప్రధాని మోదీతో రాత్రికి విందు

Advertisement Delhi News: దాదాపు నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి రానున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చే ప్రైవేట్‌ డిన్నర్‌కు హాజరుకానున్నారు.  వివిధ అంశాలతో ఇరుదేశాల మధ్య చర్చ జరగనుంది. సాయంత్రం ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీకి రానున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం […]

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ..  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Advertisement Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఇది ఒకటి. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. […]

Bijapur Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Bijapur Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Advertisement Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని దట్టమైన అడవీ ప్రాంతంలో.. మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. బుధవారం ఉదయం ప్రత్యేక తనిఖీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అడవుల్లో అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులకు […]

Central Govt: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాజ్ భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్పు
Kamal Haasan: డ్రాపౌట్ విద్యార్థికి 71 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం.. నా తల్లి కలను సాధించాను.. రాజ్యసభ ఎంపీ అనుభూతిపై కమల్ హాసన్
Ganesh Baraiya: పట్టువదలని పోరాటం.. ఎత్తు ముఖ్యం కాదు, కలలే ప్రధానం అని నిరూపించిన 3 అడుగుల డాక్టర్ గణేష్!
Bengaluru Politics: కర్ణాటకలో బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు.. డీకే పిలుపు, సీఎం సిద్ధరామయ్య హాజరు
Earthquake: షాకింగ్.. బంగాళాఖాతంలో భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..

Big Stories

×