E-Paper
Advertisement

CBI Probing UGC-NET Paper Leak Case: యూజీసీ నెట్ పేపర్ లీక్ ఎంక్వైరీ.. సీబీఐ టీమ్‌పై గ్రామస్తుల దాడి!

CBI Probing UGC-NET Paper Leak Case: యూజీసీ నెట్ పేపర్ లీక్ ఎంక్వైరీ.. సీబీఐ టీమ్‌పై గ్రామస్తుల దాడి!
Advertisement

CBI probing UGC-NET Paper Leak Case: యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫోకస్ చేసింది సీబీఐ. ఇప్పటికే కేసు నమోదు చేసిన అధికారులు, ఎంక్వైరీ మొదలుపెట్టేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు, బీహార్‌లోని నవడా జిల్లా కాసియాదీ గ్రామానికి వెళ్లారు. వారిని స్థానికులు చుట్టిముట్టారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు.

మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నలుగురు అధికారులు,ఓ మహిళా కానిస్టేబుల్‌ తో కూడిన సీబీఐ టీమ్ కాసియాదీ గ్రామానికి వెళ్లింది. వాళ్లు నకిలీ అధికారులంటూ గ్రామస్థులు వారిపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. దాడి చేస్తున్నట్లు సమయంలో ఆ సన్నివేశాలను రికార్డు చేశామని, వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలోపడ్డారు పోలీసులు.

Advertisement

చివరకు లోకల్ పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు బయటపడ్డారు. అధికారులకు చిన్నచిన్న గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని మరో 200 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: అదృష్టం ఆ రైతుదే.. 25 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది

Advertisement

నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. న్యాయస్థానం జోక్యంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెల్సిందే.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×