E-Paper
Advertisement

నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!

నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా క్షమిస్తున్నా: ప్రధాని మోదీ!
Advertisement

PM Modi: ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడి ఓ వీడియో వివడుదల చేశాడు. జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా చూసిందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద కొంత మంది యువకులు అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారని అన్నారు. తనపై మరియు తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, చిన్నతనంలో పొరపాట్లు సహజమని భావించి వారిని క్షమిస్తున్నానని పేర్కోన్నారు.

Also Read: ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు

శిక్షించండం పరిష్కారం కాదు..

Advertisement

యువతను శిక్షించడం లేదా వేధించడం పరిష్కారం కాదని ప్రధాని మోడి తెలిపారు. దారి తప్పిన పిల్లలకు సరైన మార్గం చూపడమే సమాజ బాధ్యత అని కొనియాడారు. గతంలో చేసిన తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకుని, దేశ పురోగతి మరియు ఉజ్జ్వల భవిష్యత్తు కోసం యువత అంతా కలిసి ముందుకు సాగాలని ప్రధాని మోడి పిలుపునిచ్చారు. గతంలో జంతర్ మంతర్ వద్ద డిల్లిలో నీట్ పేపర్ లీకేజీతో వేలాది మంది విద్యార్ధులు ధర్నా చేసిన విషయం మనందనికి తెలిసిన విషయమే.. అయితే దర్నాలో పాల్గోన్న యువతను ఉద్దేశించి ప్రదాని నరేంద్ర మోడి మాట్లాడారు.

Advertisement

Also Read: Upcoming Movies: ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Related News

పేపర్ లీకేజీకి పాల్పడితే మీ జీవితం క్లోజ్.. 2026 కొత్త చట్టం తెచ్చిన మార్పులివే!

అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఇంతమంది భారతీయులు చనిపోయారా?

బంగారు షాపులో కేడీ ఎలుక.. రాత్రికి రాత్రే ఉంగరాలు, గొలుసులు మాయం.. సీసీటీవీ చూస్తే..!

లీకు ముఠాను వదిలిపెట్టబోం.. పార్లమెంటులో బిల్లు ఆమోదం, ప్రధాని మోదీ మరొక వీడియో

కిలాడీ భార్య క్రైమ్ స్టోరీ.. భర్తను ఫ్యాక్టరీలో పాతేసి.. విదేశాల్లో ఉన్నాడంటూ రెండేళ్లుగా డ్రామాలు..!

ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద.. రూ. 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం

కర్ణాటక కాలేజీల్లో హెచ్‌ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!

Big Stories

Advertisement
×