PM Modi: ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడి ఓ వీడియో వివడుదల చేశాడు. జంతర్ మంతర్ వద్ద జరిగిన పరిణామాలను దేశమంతా చూసిందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద కొంత మంది యువకులు అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించారని అన్నారు. తనపై మరియు తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, చిన్నతనంలో పొరపాట్లు సహజమని భావించి వారిని క్షమిస్తున్నానని పేర్కోన్నారు.
Also Read: ఏఐ వీడియో కలకలం.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు
యువతను శిక్షించడం లేదా వేధించడం పరిష్కారం కాదని ప్రధాని మోడి తెలిపారు. దారి తప్పిన పిల్లలకు సరైన మార్గం చూపడమే సమాజ బాధ్యత అని కొనియాడారు. గతంలో చేసిన తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకుని, దేశ పురోగతి మరియు ఉజ్జ్వల భవిష్యత్తు కోసం యువత అంతా కలిసి ముందుకు సాగాలని ప్రధాని మోడి పిలుపునిచ్చారు. గతంలో జంతర్ మంతర్ వద్ద డిల్లిలో నీట్ పేపర్ లీకేజీతో వేలాది మంది విద్యార్ధులు ధర్నా చేసిన విషయం మనందనికి తెలిసిన విషయమే.. అయితే దర్నాలో పాల్గోన్న యువతను ఉద్దేశించి ప్రదాని నరేంద్ర మోడి మాట్లాడారు.
Abuses never solve anything.
Let’s guide the misguided.
Let’s work together.
Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL
— Narendra Modi (@narendramodi) July 31, 2026
Also Read: Upcoming Movies: ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..