BigTV English

Ayodhya : “రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు”.. ప్రాణప్రతిష్ఠ ముహుర్తంపై బాబా రాందేవ్ స్పందన..

Ayodhya : “రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు”.. ప్రాణప్రతిష్ఠ ముహుర్తంపై బాబా రాందేవ్ స్పందన..
Ramdev baba on Ayodhya Ram mandhir

Ramdev baba on Ayodhya Ram mandhir(Telugu breaking news) :

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తంపై పలు పీఠాధిపతులు చేసిన వ్యాఖ్యలపై యోగా గరువు బాబా రాందేవ్ స్పందించారు. ముహూర్తం పవిత్రం కాదని చెప్పడం సరికాదన్నారు. రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దని వారు కోరారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పవిత్రత ఉంటుందని తెలిపారు.


విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో బాబా రాందేవ్ మీడియాతో మాట్లాతూ.. ‘ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు. రామరాజ్యం దిశగా దేశం యొక్క పురోగతి. శ్రీరాముడు గుడారం నుండి ఆలయానికి వస్తున్నాడు. ‘గర్భగృహ’ నిర్మాణం పూర్తయింది. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాత్రంత్రం వచ్చింది. అయితే.. ఇప్పటి నుంచి దేశంలో సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతుందని తెలిపారు. దేశాన్ని ఆర్థిక, విద్యా బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు ప్రాణ ప్రతిష్ట రోజున దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని రాందేవ్ సూచించారు.


Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×