E-Paper
Advertisement

Ayodhya : “రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు”.. ప్రాణప్రతిష్ఠ ముహుర్తంపై బాబా రాందేవ్ స్పందన..

Ayodhya : “రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు”.. ప్రాణప్రతిష్ఠ ముహుర్తంపై బాబా రాందేవ్ స్పందన..
Ramdev baba on Ayodhya Ram mandhir

Ramdev baba on Ayodhya Ram mandhir(Telugu breaking news) :

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తంపై పలు పీఠాధిపతులు చేసిన వ్యాఖ్యలపై యోగా గరువు బాబా రాందేవ్ స్పందించారు. ముహూర్తం పవిత్రం కాదని చెప్పడం సరికాదన్నారు. రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దని వారు కోరారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పవిత్రత ఉంటుందని తెలిపారు.

విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో బాబా రాందేవ్ మీడియాతో మాట్లాతూ.. ‘ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు. రామరాజ్యం దిశగా దేశం యొక్క పురోగతి. శ్రీరాముడు గుడారం నుండి ఆలయానికి వస్తున్నాడు. ‘గర్భగృహ’ నిర్మాణం పూర్తయింది. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాత్రంత్రం వచ్చింది. అయితే.. ఇప్పటి నుంచి దేశంలో సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతుందని తెలిపారు. దేశాన్ని ఆర్థిక, విద్యా బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు ప్రాణ ప్రతిష్ట రోజున దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని రాందేవ్ సూచించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×