E-Paper
Advertisement

Ravindra jadeja : ఓటు హక్కు వినియోగించుకున్న రవీంద్ర జడేజా..

Ravindra jadeja : ఓటు హక్కు వినియోగించుకున్న రవీంద్ర జడేజా..

Ravindra Jadeja : ప్రముఖ క్రికెటర్​ రవీంద్ర జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్​నగర్​లోని పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ప్రజలు అధిక సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని జడేజా కోరారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన తండ్రి అనిరుద్ధ్ సిన్హ్​, సోదరి నైనా జడేజా కూడా జామ్​నగర్​ పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే ఉండడం..ప్రధాని మోదీ రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×