BigTV English

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు

Satyam Scam: సత్యం కుంభకోణం కేసు.. సెబీ కీలక ఉత్తర్వులు
Satyam Scam case update

Satyam Scam case update(Telugu breaking news today):

సత్యం కుంభకోణం కేసులో సెబీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన మొత్తాన్ని సత్యం రామలింగరాజుతో పాటు మరో నలుగురు నుంచి వసూలు చేయడానికి నిర్ణయించింది. ఈ నలుగురు 624 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని.. ఈ మొత్తాన్ని వడ్డీ సహా చెల్లించాలని సెబీ 96 పేజీల ఉత్తర్వలు జారీ చేసింది. సత్యం రామలింగరాజుతోపాటు రామరాజు, సూర్యనారాయణ రాజు, వి.శ్రీనివాస్‌, జి.రామకృష్ణ ఉన్నారు. దీంతోపాటు రామలింగరాజుకే చెందిన SRSR హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు కూడా ఈ కేసులో బాధ్యత ఉందని సెబీ స్పష్టం చేసింది.


సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌లో 2009 జనవరి 7న ఖాతాల కుంభకోణం వెలుగు చూసింది. కంపెనీ లావాదేవీల విషయంలో తప్పుడు లెక్కలు చూపినట్టు రామలింగరాజు అంగీకరించారు. 2001 జనవరి నుంచి 2008 డిసెంబరు మధ్యకాలంలో ఈ తప్పుడు లెక్కలతో ఈ ఐదుగురు భారీగా లాభపడినట్లు సెబీ తేల్చింది. కాబట్టి 624 కోట్ల రూపాయల అసలుతో పాటు.. 2009 జనవరి 7 నుంచి 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.


Tags

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×