Pappu Yadav: దేవుడుని పండితులను అగౌరవ పరిచారంటూ ఏంపీ పప్పు యాదవ్ను మీడియా సమావేశంలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎంపి పప్పు యాదవ్ పై సుమిత్ అనే వ్యక్తి షూ విసిరిన ఘటన కలకలం రేపుతుంది. దీంతో సుమిత్ అనే వ్యక్తిని అక్కడున్న పప్పు యాదవ్ అనుచరులు నాయకులు పట్టుకుని దేహ శుద్ధి చేసారు.
సుమిత్ను అతని స్నేహితుడు హ్యాపీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయోధ్య రామ మందిరం విరాళాల గురించి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపిన సందర్భంగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్లపై పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తనను చంపేందుకు కత్తిని తీసుకువచ్చాడని, తనపై దాడి చేయడానికి ప్రయత్నించాడని పప్పు యాదవ్ తెలిపాడు.
Also Read: సైదాబాద్ టు చాంద్రాయణగుట్ట ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో సిగ్నల్ ఫ్రీ జర్నీ స్టార్ట్..!
అయితే అమోద్యలోని రామ మందిర విరాళాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన ఎంపీ పప్పు యాదవ్ ఆరోపించారు. దీంతో అతడిని మాట్లాడనీయకుండా వీధి నాటకాలపై నెలకొన్న వివాదం అంటూ వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపులు కూడా నాకు వస్తున్నాయని బీహార్ లోని పూర్ణియా స్వతంత్ర అభ్యర్ది ఎంపీ పప్పు యాదవ్ మీడియాకు తెలిపారు.
Also Reada: శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!