E-Paper
Advertisement

ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!

ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీ పప్పు యాదవ్‌పై షూ విసిరిన నిందితుడు!
Advertisement

Pappu Yadav: దేవుడుని పండితులను అగౌరవ పరిచారంటూ ఏంపీ పప్పు యాదవ్‌ను మీడియా సమావేశంలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఎంపి పప్పు యాదవ్ పై సుమిత్ అనే వ్యక్తి  షూ విసిరిన ఘటన కలకలం రేపుతుంది. దీంతో సుమిత్ అనే వ్యక్తిని అక్కడున్న పప్పు యాదవ్ అనుచరులు నాయకులు పట్టుకుని దేహ శుద్ధి చేసారు.

అయోద్య విరాలాల్లో..

సుమిత్‌ను అతని స్నేహితుడు హ్యాపీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయోధ్య రామ మందిరం విరాళాల గురించి పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపిన సందర్భంగా తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తనను చంపేందుకు కత్తిని తీసుకువచ్చాడని, తనపై దాడి చేయడానికి ప్రయత్నించాడని పప్పు యాదవ్ తెలిపాడు.

Advertisement

Also Read: సైదాబాద్ టు చాంద్రాయణగుట్ట ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో సిగ్నల్ ఫ్రీ జర్నీ స్టార్ట్..!

ఆత్మహత్యాయత్నం..

అయితే అమోద్యలోని రామ మందిర విరాళాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన ఎంపీ పప్పు యాదవ్ ఆరోపించారు. దీంతో అతడిని మాట్లాడనీయకుండా వీధి నాటకాలపై నెలకొన్న వివాదం అంటూ వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపులు కూడా నాకు వస్తున్నాయని బీహార్ లోని పూర్ణియా స్వతంత్ర అభ్యర్ది ఎంపీ పప్పు యాదవ్ మీడియాకు తెలిపారు.

Advertisement

Also Reada: శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

Related News

మైసూరులో విషాదం.. ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కుర్‌కురే!

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి!

జంతర్ మంతర్ వద్ద అలజడి, సీఎం టార్గెట్.. పాక్ ఉగ్రవాదుల కుట్ర బట్టబయలు!

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు కుట్ర కలకలం!

CJP కి నిధులు ఎలా వస్తున్నాయి? CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!

ఇండియన్ ఆర్మీ ఇంటర్న్‌షిప్.. రూ.75,000 స్టైపెండ్‌.. విద్యార్థులకు అద్భుత అవకాశం

హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగ ఖాళీలు.. ఫ్రెషర్లకు సూపర్ ఛాన్స్.. ఈ రోజే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×