Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
- Advertisement -
- Advertisement -
గతేడాది షారుఖ్ ఖాన్తో ‘జవాన్’ మూవీలో నటించి అదరగొట్టేసింది.
తాజాగా జీక్యూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్స్ యంగ్ ఇండియన్స్ పేరుతో నిర్వహించిన ఓ వేడుకలో ఈ బ్యూటీ పాల్గొంది.
ఈ వేడుకలో నయన్ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇందులో ఆమె తన అందంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.
దీంతో చాలామంది నెటిజన్లు.. మనం చూసేది నయనతారానేనా.. మరీ ఇంతలా చేంజ్ అయిందేంటి అంటూ చర్చించుకుంటున్నారు.
ఏప్రిల్ 25న జరిగిన ఈ ఫొటో షూట్లో బాలీవుడ్ తారాలోకం పాల్గొనగా.. అందులో నయన్ మాత్రమే అట్రాక్షన్గా నిలిచింది.
దీంతో నయన్ తన గ్లామర్ మొత్తాన్ని ఒలకబోస్తూ ఇచ్చిన పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -