E-Paper
Advertisement

IPL 2025: ఐపీఎల్‌ ఫాన్స్ కు షాక్.. తొలి మ్యాచ్‌ రద్దు?

IPL 2025: ఐపీఎల్‌ ఫాన్స్ కు షాక్.. తొలి మ్యాచ్‌ రద్దు?
Advertisement

IPL 2025:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 Tournament ) కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లోనే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగుతుంది. దీనికోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India )… ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసేసింది. దేశంలోని 13 చోట్ల ఓపెనింగ్ సెర్మనీలకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఓపెనింగ్ సెర్మని కి… బాలీవుడ్ తారలు అలాగే…. ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

Also Read: SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?

Advertisement

ఇక మార్చి 22వ తేదీన… ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ప్రారంభ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య… జరగబోతుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా… కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు కూడా సేల్ అయిపోయాయి.

ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ కు.. పెను ప్రమాదం వచ్చి పడింది. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేలా వరుణుడు… విలన్ గా మారాడు. మార్చి 22వ తేదీన కోల్కతాలో భారీ వర్షం ( Rain) కురిసే అవకాశాలు ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీంతో ఐపీఎల్ అభిమానులకు తొలి మ్యాచ్ లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్కత్తా వేదికగా జరిగే కేకేఆర్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( KKR vs Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ 90% పైగా.. వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటన చేయడం జరిగింది. ఈడెన్ గార్డెన్స్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Also Read: Team India Cash prize: టీమిండియాకు BCCI భారీ నజరానా..ICC కంటే ఎక్కువే.. ఎన్ని కోట్లంటే ?

పశ్చిమ బెంగాల్ లో వచ్చే కొన్ని రోజులపాటు ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదు అవుతుందని… వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఇక వాతావరణ శాఖ ప్రకటనతో… ఐపీఎల్ యాజమాన్యంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఏడాది తర్వాత టోర్నమెంట్ ప్రారంభం అవుతే.. ఇలా వర్షం పడడం ఏంటని… డీలా పడిపోతున్నారు అభిమానులు. అయితే వాతావరణ శాఖ పేర్కొన్నట్లు వర్షం పడితే… ఆరోజున మ్యాచ్ రద్దు అవుతుంది. మ్యాచ్ నిజంగానే రద్దు అయితే… చెరో పాయింట్ లభిస్తుంది. అయితే వర్షం పడుతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో… ఐపీఎల్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. వర్షం పడకుండా.. దేవుడే కనుకరించాలని కోరుతున్నారు.

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×