E-Paper
Advertisement

Gambhir-Jay Shah: జై షా, గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌…ఫైనల్స్ కు ముందు టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు

Gambhir-Jay Shah: జై షా, గంభీర్ మ‌ధ్య గొడ‌వ‌…ఫైనల్స్ కు ముందు టీమిండియాలో ప్ర‌కంప‌న‌లు
Advertisement

Gambhir-Jay Shah: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) ఫైనల్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. మరికొన్ని గంటల్లోనే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand, Final ) మధ్య టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం  ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా ఈ రెండు జట్లు ఫైనల్స్ లో తలపడతాయి. మార్చి 8వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ఉచితంగానే చూడవచ్చు.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ నేపథ్యంలో గంభీర్ వింత వాదన

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించకుండా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్స్ నిర్వహించాలని గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఐసీసీ బాస్ జై షా తో గౌతమ్ గంభీర్ గొడవ పెట్టుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది.

2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఫైనల్స్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే జరిగింది. అప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైట్ జరిగింది. ఇందులో టీమిండియా చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. టి20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 స్టేజ్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది.

Advertisement

దీంతో అహ్మదాబాద్ వేదికను మార్చాలని గౌతమ్ గంభీర్ పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే ఐసీసీ బాస్ జై షాతో ( ICC JAy Shah) గొడవ కూడా పెట్టుకున్నారు గంభీర్. అయితే దానికి జై షా మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. గంభీర్ నువ్వు నీ లిమిట్స్ లో ఉండు.. మోడీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.. దమ్ముంటే అక్కడ ఇండియాను గెలిపించు అంటూ గంభీర్ కు జై వార్నింగ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×