E-Paper
Advertisement

IND vs ENG First Test : బుమ్రా భళా.. పోప్ డబుల్ సెంచరీ మిస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG First Test : బుమ్రా భళా.. పోప్ డబుల్ సెంచరీ మిస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG First Test : ఉప్పల్ టెస్ట్ రసవత్తరంగా మారింది. ఓలీ పోప్ ఒంటరి పోరాటంతో ఇంగ్లాండ్ భారత్‌కు 231 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఓవర్ స్కోర్ 316/6 తో 4 రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. అద్భుతంగా ఆడిన పోప్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. 196 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 420 పరుగుల వద్ద ముగిసింది.

ఒక దశలో 7 వికెట్ల నష్టానికి 419 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ ఒక పరుగు వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. బుమ్రా ఓలీ పోప్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

భారత్ బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసి భళా అనిపించాడు. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా జడేజాకు రెండు వికెట్లు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×