E-Paper
Advertisement

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?
Advertisement

Galla Jayadev : టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. పదవిలో ఉంటే తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే వెల్లడించారు.ఈ భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై మౌనంగా ఉండలేనని అన్నారు. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

గత పదేళ్లుగా గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారు. వరుసుగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014 , 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. నేరుగా మిస్టర్ పీఎం అంటూ నేరుగా ప్రధాని మోదీని ఏపీ హక్కలపై ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్ ఇలాంటి కీలక అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో ఆయన స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ప్రశంసలు వచ్చాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×