E-Paper
Advertisement

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?

Galla Jayadev : టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. పదవిలో ఉంటే తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే వెల్లడించారు.ఈ భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై మౌనంగా ఉండలేనని అన్నారు. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

గత పదేళ్లుగా గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారు. వరుసుగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014 , 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. నేరుగా మిస్టర్ పీఎం అంటూ నేరుగా ప్రధాని మోదీని ఏపీ హక్కలపై ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్ ఇలాంటి కీలక అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో ఆయన స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ప్రశంసలు వచ్చాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×