E-Paper
Advertisement

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?

Galla Jayadev : పాలిటిక్స్‌కు గల్లా జయదేవ్ గుడ్ బై.. కారణమిదేనా?
Advertisement

Galla Jayadev : టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. పదవిలో ఉంటే తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే వెల్లడించారు.ఈ భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఉంటే వివాదాలు వస్తున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులపై మౌనంగా ఉండలేనని అన్నారు. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

గత పదేళ్లుగా గల్లా జయదేవ్ రాజకీయాల్లో ఉన్నారు. వరుసుగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014 , 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. నేరుగా మిస్టర్ పీఎం అంటూ నేరుగా ప్రధాని మోదీని ఏపీ హక్కలపై ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్ ఇలాంటి కీలక అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీశారు. ఆ సమయంలో ఆయన స్పీచ్ కు పార్టీలకు అతీతంగా ప్రశంసలు వచ్చాయి.

Related News

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×