E-Paper
Advertisement

Srilanka: భారత్‌కు షాకిచ్చి టైటిల్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక

Srilanka: భారత్‌కు షాకిచ్చి టైటిల్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక
Advertisement

Women’s Asia Cup T20 2024: భారత్ కు శ్రీలంక షాకిచ్చింది. మహిళల ఆసియా కప్ తుది పోరులో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు తీసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలుండగానే విజయాన్ని ఛేదించి కప్ కైవసం చేసుకుంది. శ్రీలంక జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు 61 పరుగులు తీయగా, హర్షిత సమర విక్రమ 69 పరుగులు తీసింది. కవిషా దిల్హరి 30 పరుగులతో రాణించింది.

Also Read: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం

Advertisement

ఇటు భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60- 47 బంతుల్లో 10 ఫోర్లు) అద్భుతంగా అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (29 – 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్ (23- 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు తీశారు. అయితే, షపాలీ వర్మ 16 పరుగులు, ఉమా ఛెత్రి 9, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ – 11 పరుగులు తీసి నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2 వికెట్లు తీయగా, సచిని నిశంసల, చమరి ఆటపట్టు తలో వికెట్ తీశారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×