E-Paper
Advertisement

Krishnamachari Srikkanth: గంభీర్ గాడికి సిగ్గులేదు…టీమిండియాలో 11 మందిని శిష్యుల‌నే పెట్టుకో రా !

Krishnamachari Srikkanth: గంభీర్ గాడికి సిగ్గులేదు…టీమిండియాలో 11 మందిని శిష్యుల‌నే పెట్టుకో రా !

Krishnamachari Srikkanth:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మన ప్లేయర్లకు వరుసగా గాయాలు అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటున్నారు. తాజాగా మొదటి వన్డే సందర్భంగా వాషింగ్టన్ సుందర్ కు ( Washington Sunder) గాయం అయింది. దీంతో అతని స్థానంలో ఎవరు ఊహించని అనామక ప్లేయర్ ఆయుష్ బడోనిని ( Ayush Badoni ) సెలెక్ట్ చేసింది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ సూచనల మేరకు ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ( Krishnamachari Srikkanth ) ఈ అంశంపై స్పందించి సీరియస్ అయ్యారు.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

గంభీర్ కు సిగ్గులేదు.. ఆయుష్ బ‌డోని ఎవడురా ?

వాషింగ్టన్ సుందర్ ( Washington sunder) స్థానంలో ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేయడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయుష్ బడోని తప్ప వేరే ప్లేయర్ ఎవడు దొరకలేదా? వీడు అంత తోపా? ఆయుష్ ను సెలెక్ట్ చేయమని చెప్పిన గౌతమ్ గంభీర్ కు ( Gautam Gambhir ) కొంచమైన సిగ్గు ఉందా ? అంటూ ఫైర్ అయ్యారు. టీమిండియాలో అందరినీ తొలగించి తన శిష్యులను 11 మందిని తీసుకు రా అంటూ సీరియస్ అయ్యారు కృష్ణమాచారి శ్రీకాంత్ ( Krishnamachari Srikkanth ). ప్రతి విషయంలో గౌతమ్ గంభీర్ వేలు పెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. గతంలో లక్నో సూప‌ర్ జెయింట్స్‌ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్ గా ఉన్నారు… అదే జట్టులో ఆయుష్ బడోని కూడా పనిచేస్తున్నాడు. అందుకే అత‌ని శిష్యుడిని ఇప్పుడు టీమిండియాలోకి గౌతమ్ గంభీర్ తీసుకువచ్చాడని నిప్పులు చెరిగారు శ్రీకాంత్.  ఆయుష్ బడోనిని ( Ayush Badoni )  స్థానంలో కృణాల్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ల‌ను తీసుకుంటే బాగుండ‌ని కామెంట్ చేశారు.దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక అటు న్యూజిలాండ్ తో జ‌రిగిన మొద‌టి వ‌న్డే కంటే ముందే, రిష‌బ్ పంత్ కు న‌డుముపైన గాయం అయింది. దీంతో రిష‌బ్ పంత్ స్థానంలో జురెల్ ను సెల‌క్ట్ చేశారు.

న్యూజిలాండ్ తో రెండు వ‌న్డేలు ఆడే ఆప్డేట్ టీమిండియా

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, KL రాహుల్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఆయుష్ బదోని, యశస్వి జస్వాల్, ధృవ్ జురెల్

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

 

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×