E-Paper
Advertisement

RCB – Lalit Modi: అమ్మకానికి RCB… లలిత్ మోడీ చేతిలోకి వెళుతోందా… ఎన్ని కోట్లంటే ?

RCB – Lalit Modi: అమ్మకానికి RCB… లలిత్ మోడీ చేతిలోకి వెళుతోందా… ఎన్ని కోట్లంటే ?
Advertisement

RCB – Lalit Modi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup Trophy 2025)  ముగిసిన నేపథ్యంలో… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీ ( Lalit Modi ). ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును ( Indian Premier League Tournament )  జనాలందరికీ అలవాటు చేసిన లలిత్ మోడీ… ఒకప్పుడు ఐపీఎల్ కు చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే మొట్టమొదటి చైర్మన్ కావడం గమనార్హం. దాదాపు మూడు సంవత్సరాల పాటు చైర్మన్ గా కొనసాగిన లలిత్ మోడీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు.

Also Read: Arshdeep Singh: పాకిస్థాన్ ను దారుణంగా ట్రోల్ చేసిన అర్ష్ దీప్‌…Final Match, What’s Happening…అంటూ

అమ్మకానికి RCB… లలిత్ మోడీ సంచలన పోస్ట్ ?

Advertisement

లండన్ లోనే ( London) ఉంటున్న లలిత్ మోడీ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు అమ్మకం పైన సంచలన పోస్ట్ పెట్టారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విక్రయించబోతున్నారని బాంబు పేల్చారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి అయ్యాయని… కొనేవారు ఉంటే కచ్చితంగా.. ఆ ఫ్రాంచైజీ ఓనర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పోస్ట్ పెట్టారు. దీంతో లలిత్ మోడీ పెట్టిన పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ల‌లీత్ మోడీ ఈ పోస్టు చేయ‌డంతో… సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టును ల‌లీత్ మోడీనే కొనుగోలు చేయ‌నున్నారని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టును విక్ర‌యిస్తే.. రూ.17000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. అంత మొత్తంలో డ‌బ్బును సిద్ధం చేసుకుని.. ఈ పోస్టును ల‌లీత్ మోడీ పెట్టాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.

18 ఏళ్ల త‌ర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 టోర్న‌మెంట్ ఛాంపియ‌న్ గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు ( Royal challengers benguluru ) నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా… ఛాంపియ‌న్ అయింది ఆర్సీబీ. 18 ఏళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత టోర్న‌మెంట్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు గెలిచింది. అయితే… టైటిల్ గెలిచిన సంతోషం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టుకు రెండు రోజులు కూడా లేదు. సెల‌బ్రేష‌న్స్ నేప‌థ్యంలో ఏకంగా 11 మంది స్పాట్ లోనే మ‌ర‌ణించారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ… మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించార‌ని స‌మాచారం. ఇక ఇప్పుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టు… చిన్న స్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోనేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది. అలాగే.. ఇప్పుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జ‌ట్టును విక్రయించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ జ‌ట్టును కొనుగోలు చేసేందుకు ఎవ‌రూ కూడా ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని స‌మాచారం.

Advertisement

Also Read: Asia Cup 2025 : రింకూ సింగా మజాకా.. కార్డు పైన రాసి మరి… విన్నింగ్ షాట్ ఆడాడు.. అదృష్టం అంటే అతడిదే

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×