E-Paper
Advertisement

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. స్టేడియంలో ఏం చేశారంటే?

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. స్టేడియంలో ఏం చేశారంటే?
Advertisement

MS Dhoni: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక నుంచి పండుగే పండుగ. ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. హాట్ సమ్మర్‌లో కూల్‌గా మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఈ సీజన్ మరింత జోరుగా సాగనుంది. అభిమానుల ఫోకస్ అంతా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీపైనే ఉంది. ఎందుకంటే ఇదే అతని చివరి సిరీస్ కాబట్టి.

ఇకపోతే మొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఇరుజట్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాయి. సోమవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు. ఈక్రమంలో వారిని చూసేందుకు అభిమానులకు అనుమతిచ్చారు. తమకు ఇష్టమైన ప్లేయర్లను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఫ్యాన్స్‌తో స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది.

Advertisement

ధోని స్టేడియంలోకి అడుగుపెట్టగానే అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ధోనీ.. ధోనీ.. అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ధోనీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్లు చేస్తున్నారు.

Related News

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

Big Stories

Advertisement
×