E-Paper
Advertisement

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..
Advertisement

IPL : ముంబై తన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) త్వరగా అవుటైనా కెప్టెన్ రోహిత్ శర్మ ( 56), కామోరూన్ గ్రీన్ (100 ) చెలరేగి ఆడారు. రెండో వికెట్ కు 128 పరుగులు జోడించారు.

రోహిత్ పెవిలియన్ చేరిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (25) అదే జోరు కొనసాగించాడు. దీంతో ముంబై 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మయాంక్ డగర్ తలో వికెట్ తీశారు.

Advertisement

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ ( 83) తొలి వికెట్ కు 140 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 4 వికెట్లు తీశాడు. క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ దక్కింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×