E-Paper
Advertisement

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..

IPL : ముంబై తన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) త్వరగా అవుటైనా కెప్టెన్ రోహిత్ శర్మ ( 56), కామోరూన్ గ్రీన్ (100 ) చెలరేగి ఆడారు. రెండో వికెట్ కు 128 పరుగులు జోడించారు.

రోహిత్ పెవిలియన్ చేరిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (25) అదే జోరు కొనసాగించాడు. దీంతో ముంబై 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మయాంక్ డగర్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ ( 83) తొలి వికెట్ కు 140 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 4 వికెట్లు తీశాడు. క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ దక్కింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×