BigTV English
Advertisement

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..

IPL : చివరి మ్యాచ్ లో ముంబై విక్టరీ.. హైదరాబాద్ చిత్తు..

IPL : ముంబై తన చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) త్వరగా అవుటైనా కెప్టెన్ రోహిత్ శర్మ ( 56), కామోరూన్ గ్రీన్ (100 ) చెలరేగి ఆడారు. రెండో వికెట్ కు 128 పరుగులు జోడించారు.


రోహిత్ పెవిలియన్ చేరిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (25) అదే జోరు కొనసాగించాడు. దీంతో ముంబై 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మయాంక్ డగర్ తలో వికెట్ తీశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ ( 83) తొలి వికెట్ కు 140 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 4 వికెట్లు తీశాడు. క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ దక్కింది.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×