E-Paper
Advertisement

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..

Rohit Sharma Fan Moment : హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ యువకుడి వెంటే పరుగెత్తికొచ్చారు. అప్పటికే ఆ యువకుడు.. క్రీజులో ఉన్న రోహిత్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కాడు. అక్కడకి చేరుకుని భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మైదానంలో మిగతా ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

పిచ్‌ వద్దకు ఓ అభిమాని వెళ్లడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఉప్పల్ స్టేడియానికి సీపీ వెళ్లారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి వెళ్లిన ఘటనపై ఆరా తీశారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి ఎలా వెళ్లారని విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×