E-Paper
Advertisement

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..
Advertisement

Rohit Sharma Fan Moment : హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ యువకుడి వెంటే పరుగెత్తికొచ్చారు. అప్పటికే ఆ యువకుడు.. క్రీజులో ఉన్న రోహిత్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కాడు. అక్కడకి చేరుకుని భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మైదానంలో మిగతా ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

పిచ్‌ వద్దకు ఓ అభిమాని వెళ్లడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఉప్పల్ స్టేడియానికి సీపీ వెళ్లారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి వెళ్లిన ఘటనపై ఆరా తీశారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి ఎలా వెళ్లారని విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×