E-Paper
Advertisement

Sania Mirza: ఫేర్‌వెల్ మ్యాచ్‌లో గెలుపు.. కంటతడి పెట్టిన సానియా మీర్జా

Sania Mirza: ఫేర్‌వెల్ మ్యాచ్‌లో గెలుపు.. కంటతడి పెట్టిన సానియా మీర్జా

Sania Mirza: ఫేర్ వెల్ మ్యాచ్‌లో సానియా మీర్జా విజయం సాధించింది. హైదారాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సింగిల్స్ విభాగంలో రోహన్ జోపన్నపై గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సానియా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. తన కెరీర్‌లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో కంటతడి పెట్టుకుంది.

ఇక సానియా చివరి మ్యాచ్ చూసేందుకు మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ తదితరులు స్టేడియానికి చేరుకున్నారు. వారితో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఎల్బీ స్టేడియంలో సందడి నెలకొంది.

ఇక ఇవాళ సాయంత్రం హైదారాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు,సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్‌ఖాన్, సినీ ప్రముఖులు మహేష్ బాబు, ఏఆర్ రెహమాన్ హాజరుకానున్నారు.

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×