E-Paper
Advertisement

శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !

శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు, ముంబై, ఢిల్లీ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం !
Advertisement

Shardul Thakur overthrow:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 టోర్న‌మెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠంగా భ‌రితంగా కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఫిక్సింగ్ ( Match Fixing ) క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌తి మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals vs Mumbai Indians ) మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా కూడా ఫిక్సింగ్ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబై బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఓవర్ త్రో ( shardul thakur overthrow) వివాదంగా మారింది. ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్ లో శార్దుల్ ఠాకూర్ ఓవర్ త్రో విసిరిన నేపథ్యంలో బంతి బౌండరీ గేటు తగిలింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి నాలుగు పరుగులు రావాల్సి ఉంటుంది. కానీ అంపైర్ మాత్రం అలా ఇవ్వకుండా, డెడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు ( Mumbai Indians) అడ్వాంటేజ్ జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో విమర్శ‌లు వ‌స్తున్నాయి.

Also Read: Abhishek Sharma : ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

శార్దూల్ ఠాకూర్ ఓవర్‌త్రో వివాదం..4 ప‌రుగులు కూడా వ‌ద‌ల‌లేదు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా శనివారం ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. అరుణ్ జెట్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ అద్భుతమైన విక్టరీ నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో 6 వికెట్ల తేడాతో ముంబై పై ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇప్పటికే టాస్ వివాదం రాజుకుంది. ఇక లేటెస్ట్ గా శార్దూల్ ఠాకూర్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో శార్దూల్ ఠాకూర్ ( Shardul Thakur overthrow ) ఫీల్డింగ్ చేస్తూ ఓ బంతిని ఓవర్ త్రో చేస్తాడు.

ఆ బంతి నేరుగా బౌండరీ వెళ్తుంది. ఐసీసీ ( ICC) రూల్స్ ప్రకారం, ఫీల్డ‌ర్‌ ఓవర్ తో చేస్తే బౌండర్ ఇవ్వాల్సిందే. అప్పుడు ఢిల్లీకి నాలుగు పరుగులు అదనంగా వస్తాయి. అయితే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ జరగగా ఢిల్లీ నాలుగు పరుగులు కోల్పోయింది. ఇదంతా అంబానీ కారణంగానే జరిగిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అంపైర్లకు ( Umpires) డబ్బులు ఇవ్వడం కారణంగా ముంబై ఇండియన్స్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఆడితే కచ్చితంగా ఫిక్సింగ్ ( Match Fixing) జరుగుతుందని చెబుతున్నారు.

Advertisement

 

 

Also Read: Hardik Pandya misses out: మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

 

 

 

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×