E-Paper
Advertisement

2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా

2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా
Advertisement

2025 Physical Disability Champions Trophy: టీమిండియా క్రికెట్ జట్టు అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్‌ను ఓడించి 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీని ( 2025 Physical Disability Champions Trophy ) భారత్ గెలుచుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసి మరి… ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలవడం జరిగింది. 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ  ( 2025 Physical Disability Champions Trophy )  ఫైనల్‌ శ్రీలంకలోని కటునాయకేలోని ఎఫ్‌టిజెడ్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగింది. అయితే, 2025 ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ లో 79 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి…ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా.

Also Read: ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను నిలబెట్టిన వీరులు ?

Advertisement

 

ఇక ఈ దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( 2025 Physical Disability Champions Trophy )  ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఇండియా చివరకు ఫైనల్ లో గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ( Team India) నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది.

Advertisement

టీమిండియా తరఫున యోగేంద్ర సింగ్ బదౌరియా ( Yogendra Singh Bhadoriya )… అద్భుతంగా ఆడడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. 40 బంతుల్లో ఏకంగా 73 పరుగులు చేసి.. టీమిండియాను ( Team India) ఆదుకున్నాడు యోగేంద్ర సింగ్ బదౌరియా ( Yogendra Singh Bhadoriya ). ఇక 198 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… ఇంగ్లాండ్ జట్టు తడబడిపోయింది. నీతో చివరకు ఓడిపోయింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండు ( England )… చివరకు 118 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Also Read: U19 Women’s T20 World Cup 2025: వైష్ణవికి హ్యాట్రిక్.. మలేషియాపై 2 ఓవర్లలోనే టీమిండియా విక్టరీ

ఇంకేముంది ఈ దెబ్బకు… 79 పరుగుల తేడాతో విక్టరీ సాధించిన టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఇక దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో ( 2025 Physical Disability Champions Trophy )  విజేత అయిన టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో మొత్తం నాలుగు జట్లు పాల్గొనడం జరిగింది. ఈ నాలుగు జట్టలో టీమిండియా ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో టీమిండియా ఏకంగా ఆరు మ్యాచ్లు ఆడితే ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించడం జరిగింది. ఒకే ఒక్క మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో మొట్టమొదట మ్యాచ్ పాకిస్తాన్ జట్టును ఓడించి.. విజయకేతనం ప్రారంభించింది టీమిండియా. చివరకు ఇంగ్లాండును ఫైనల్ మ్యాచ్లో ఓడించి… ఛాంపియన్గా నిలిచింది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×