E-Paper
Advertisement

Viral Video: టీమిండియా ఓడిపోవాల‌ని పాకిస్తాన్ మ‌సీదులో పూజ‌లు..ఇదిగో షాకింగ్ వీడియో

Viral Video: టీమిండియా ఓడిపోవాల‌ని పాకిస్తాన్ మ‌సీదులో పూజ‌లు..ఇదిగో షాకింగ్ వీడియో
Advertisement

Viral Video:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ 8 దశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ 8 దశల భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( South Africa vs Team India) మధ్య మొన్న మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Ahmedabad Narendra Modi Stadium ) వేదికగా ఈ రెండు జట్లు తల పడ్డాయి. అయితే దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ను పాకిస్తాన్ అభిమానులు తిలకించారు. అయితే ఇంట్లో టీవీ పెట్టుకుని ఈ మ్యాచ్ చూస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. లాహోర్ లోని ప్రముఖ మసీదులో ఇండియా మ్యాచ్ టెలికాస్ట్ చేశాడు ఓ పాకిస్తాన్ అభిమాని. ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయేలా ప్రార్థనలు చేసి, మసీదులోనే ఈ మ్యాచ్ టెలికాస్ట్ చేశాడు. ఎవరికి కనిపించకుండా తన మొబైల్ లో ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ పెట్టుకుని ప్రార్థనలు చేశాడు ఆ పాకిస్తాన్ అభిమాని. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇండియాపై ఇన్ని కుట్ర‌లు ఎందుకురా అంటూ ఫైర్ అవుతున్నారు. ద‌మ్ముంటే త‌మ‌పై గెలిచి చూపించాల‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియా ఓడిపోవాల‌ని పాకిస్తాన్ మ‌సీదులో పూజ‌లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం చాలా కష్టతరం అయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా ఓడిపోయింది. దీంతో టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే తప్పక గెలవాల్సిన దక్షిణాఫ్రికా మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి ఈ పరిస్థితి కొని తెచ్చుకుంది.

అయితే దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోవాలని పాకిస్తాన్ లో పూజలు చేశారు. పాకిస్తాన్ లోని లాహోర్ లో ఈ సంఘటన జరిగింది. ఓ పాకిస్తాన్ అభిమాని మసీద్ లో పూజలు చేసి… వివాదానికి తెర లేపాడు. దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా ఓడిపోవాలని నమాజ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే అతడు పూజలు చేసినట్లుగానే ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండియన్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ఎలా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సెమీఫైనల్ చేరడం పెద్ద సమస్య ఏమి కాదు. ఇవాళ జింబాబ్వే పై 77 పరుగుల తేడాతో ఇండియా గెలిస్తే సేఫ్ జోన్ లో ఉంటుంది. ఆ తర్వాత వెస్టిండీస్ పైన కూడా విజయం సాధించాలి. ఇవాళ దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోతే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు. అటు పాకిస్తాన్ మాత్రం టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి దాదాపు వైదొలిగినట్లేనని చెబుతున్నారు.

 

 

 

?utm_source=ig_web_copy_link

Related News

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

Big Stories

Advertisement
×