E-Paper
Advertisement
Top 20 News: రాజధాని నిర్మాణంపై జగన్ కీలక వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై జేఏసీ నాయుకులు నిరసన
Top 20 News: ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు, జాతీయ రహదారిపై రైతుల నిరసన

Top 20 News: ఎమ్మెల్యే వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు, జాతీయ రహదారిపై రైతుల నిరసన

1. స్టాల్స్ ఏర్పాటు గ్లోబల్ సమ్మిట్‌లో హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న ఇన్నోవేషన్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికి తాము స్టాల్ ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. సెల్ఫ్ డైవింగ్ వెహికల్స్, డ్రోన్స్ ఏర్పాటు చేసి విజిటర్స్‌కి వివరిస్తున్నారు. 2. ఎర్రకుంట సందర్శన: రంగనాథ్ సైదాబాద్ ఎర్రగుంటను బతుకమ్మ కుంట స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సైదాబాద్ ఎర్రకుంటను పరిశీలించారు రంగనాథ్. స్థానికుల ఫిర్యాదుతో ఎర్రకుంట సందర్శించామనీ అన్నారు. త్వరలోనే ఈ […]

Top 20 News Today: రాజకీయాల నుంచి రిటైర్.. ఒంగోలు ఎంపీ, డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్
Top 20 News Today: సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత లేఖ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆర్. కృష్ణయ్య ఫైర్
Top 20 News Today: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట, టీచర్‌గా మారిన కలెక్టర్
Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

1. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. ఆ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత పత్తి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రామచందర్ రావు. 2. కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు.. కల్వకుర్తి ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్ జిల్లా […]

Top 20 News Today: మహబూబ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు., వైసీపీపై మంత్రి ఆనం విమర్శలు
Top 20 News Today: మంత్రి సురేఖ – నాగార్జున వివాదానికి ఎండ్ కార్డ్ , ఎర్రకోట పేలుళ్ల కేసులో వెలుగులో కీలక విషయాలు
Top 20 News Today: తాండూర్ మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదం, షట్టర్ పగలగొట్టి.. ఐదు క్వింటాళ్ల ఇనుము చోరి

Top 20 News Today: తాండూర్ మార్కెట్‌‌లో అగ్ని ప్రమాదం, షట్టర్ పగలగొట్టి.. ఐదు క్వింటాళ్ల ఇనుము చోరి

1. నాగేశ్వరరావు సచివాలయంలో మంత్రి సమీక్ష రాష్ట్రంలోని ఆయిల్ పామ్ కంపెనీల పనితీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగు విస్తరణ, రైతులకు సౌకర్యాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, కంపెనీల బాధ్యతలపై ఆయన అధికారులతో చర్చించారు. 2. ప్రాజెక్టుకు సందర్శన నల్గొండ జిల్లా నెల్లికల్లు ప్రాజెక్టును సందర్శించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. నాగార్జునసాగర్ డ్యాం తల మీద ఉన్న కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. […]

Big Stories

×